యాదగిరిగుట్ట c స్వామి ప్రధానాలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢ వీధులు, �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపారు.
ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో వైటీడీఏ, దేవస్థాన అధికారులు భక్తులకు అధునాతన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇందు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం జ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి శఠగోపం తయారీకి మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి రూ.62 లక్షల విరాళం సమర్పించారు. గురువారం ఆయన సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం విరాళానికి సంబంధించిన డీడ
ముఖ్యమంత్రి కేసీఆర్ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్టు నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ చెప్పారు. చేతివృత్తులకు లక్ష ఆర్థిక సహాయం చేస్తామని రాష్ట్ర మంత్రి మండలి ని�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిప
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు బుధవారం దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ప్రత్యేక కాన్వాయిలో మల్లాపురం రహదారి నుంచి వైకుంఠ ద్వ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులతోపాటు ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివార�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 2న ప్రారంభమైన జయంత్యుత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రధానాలయంలో స్వామి వారికి అభిషేకం, మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. తొల