లగచర్ల ఘటన, గిరిజన సమస్యలు, ఎన్నికల హామీలను అమలు చేయాలని గిరిజన రైతుల కోరిక మేరకు ఈ నెల 20న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 15 వేల మంది రైతులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న
లగచర్ల రైతుల హక్కుల కోసం గిరిజనులను ఏకం చేసి ఐక్య ఉద్యమాన్ని చేపడుతామని సేవాలాల్ సేన గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వడ్త్యా కల్యాణ్నాయక్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులపై మోపిన అక్రమ కేసులను వె�
హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
గిరిజనుల బతుకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా విషం చిమ్మే కుట్రలుచేస్తోందని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్ల ఫార్మా బాధితులకు మద్దతుగా సోమాజిగూడ ప్�
లగచర్ల దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 17 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
లగచర్ల రైతుల ఆవేశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పాలక పక్షం.. వారి సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాల్సిన పాలకులు.. తమ అసమర్థత కారణంగా తలెత్తిన �
సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలుకు శుక్రవారం వచ్చిన కేటీఆర్ను చూసి లగచర్ల రైతులు ఉద్వేగానికి గురయ్యారు. ఆయన చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు.. రాజకీయంగా తలపడు కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేం అధికారంలోకి వచ్చాన నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని ర�
KTR | లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే జైల్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారులపై దాడికి పాల్పడ్డ వారిలో క�
‘మీ ఫార్మా కంపెనీ వద్దు.. డెవలప్మెంటూ వద్దు.. జీవనాధారమైన భూములు లాక్కొని అభివృద్ధి చేస్తరా? కుటుంబంతో ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? మమ్మల్ని సంపినా మా భూములియ్యం. ఇంచుభూమిని కూడా వదులుకోం’ అని లగచర్లతోపా�
Kodangal | తమ భూములను లాక్కొవద్దు అని నిరసన తెలుపుతున్న రైతులను, వారి పిల్లలను అరెస్టు చేసి జైళ్లకు పంపిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో లగచర్ల బాధితురాలి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.