Tammineni | రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు. నేడు అధికారం చేపట్టాక మాట మార్చాడని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammine
వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న పలు సంఘాల నేతలను ఆయా చోట్ల పోలీసులు కట్టడి చేశారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామానికి గురువారం వామపక్షాల నిజనిర్ధారణ కమిటీ వెళ్లనున్నది. ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు ఈ బృందం బయలుదేరి వెళ్లనున్నది.
Harish Rao | వరంగల్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ‘శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్టు ఉన్నది రేవంత్రెడ్డి పరిస్థితి’ అని దెప్పిపొడ�
KTR | సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి..? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా సరిహద్దుల్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
Harish Rao | నిజనిర్ధారణ(Fact finding) కోసం లగచర్లకు వెళ్లిన మహిళా జేఏసీ నేతలు, సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్�
Lagacharla | మహిళా సంఘాల జేఏసీ(Women JAC leaders) నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వికారాబాద్ జిల్లాలోని లగచర్లకు(Lagacharla) వెళ్తుండగా బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ �
Lagacharla | లగచర్ల ఘటనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని ఆ
లగచర్ల ఏజెన్సీ గ్రామం కాకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న గిరిజనులకు సంబంధిత చట్టాలలోని కొన్ని అంశాలు వర్తిస్తాయి. ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనుల కోసం 2006లో ఆమోదించిన ఫారెస్ట్ రెగ్యులేషన్ చట్టం (ఎఫ్ఆర్ఏ) ఉన్�
‘అద్దమ్మ రేత్రి యమునోళ్లొచ్చినట్టు వచ్చిర్రు.. మగపురుగు లేకుండ ఎత్తకపోయిర్రు.. ఆళ్ల జాడ ఎక్కడో తెల్వదు.. అసలు బతికే ఉన్నర? లేదా అని గుబులైతుంది.. అప్పటి నుంచి పిల్లాజెల్ల, ముసలి ముతక అందరికీ ఆకలి దప్పులు కర�
ఢిల్లీకి వచ్చి చెబుతున్నాం.. ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు మా భూములు ఇచ్చేది లేదు అని లగచర్ల బాధిత కుటుంబాలు తేల్చిచెప్పాయి. తమ గ్రామాలు, తండాల్లో పోలీసుల అరాచకాలు, దాడులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మనవ
లగచర్ల ఘటన, గిరిజన సమస్యలు, ఎన్నికల హామీలను అమలు చేయాలని గిరిజన రైతుల కోరిక మేరకు ఈ నెల 20న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 15 వేల మంది రైతులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న