KTR | లగచర్ల ప్రజల తరపున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ గ్రామ ప్రజలకు అండగా ఉంటాం.. తప్పకుండా ఆదుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
వికారాబాద్ కలెక్టరేట్కు వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఆపడమేంటని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడమంటే.. తన హక్కులను ఉల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను (KTR) సైతం అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో.. హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు.
లగచర్ల ఘటనలో రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Sathyavathi Rathod | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గ కొడంగల్లోని లెగచెర్లలో గిరిజనులపై పోలీసులు దాడులు చేయడం అమానుషమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod )అన్నారు.
అర్ధరాత్రి అరెస్టు చేసిన లగచర్ల వాసులను వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన వారిపట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తున్నదని విమర్శ
సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని విమర్శించారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుక
వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacharla) తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్తోపాటు అధికారులపై దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేల లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు.. క�