Leh protest | కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ (Ladakh) కు రాష్ట్ర హోదా (Statehood) కల్పించాలని, ఆదేవిధంగా లఢఖ్ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth schedule) లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరం (Leh city) లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతు�
Siachen Camp | లడక్ సియాచిన్ గ్లేసియర్లోని బేస్ క్యాంప్ వద్ద మంగళవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. రక్షణవర్గాల సమాచారం మేరకు.. ఈ ఘటన అకస్మాత్తుగా జరిగిందని.. రెస్క్యూ టీం వ�
ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక వరదలతో వార్తల్లో నిలిచే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh).. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన (Fully Literate State) నాలుగో రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 99.3 శాతానికి చేరుకుందని
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్లో నివసిస్తున్న ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానికత, రిజర్వేషన్ల అంశంపై అధికారిక ప్రకటన చేసింది. అక్కడ 85 శాతం �
లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కార్గిల్, లేహ్ జిల్లాల్లో డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ)లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా జారీ చేసిన ఆదేశాల్లో, దేశ వ్యతిరేక
Fire accident | కేంద్రపాలిత ప్రాంతం లఢక్ (Ladakh) లోని ఓ ఆర్మీ క్యాంపు (Army Camp) లో అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. లేహ్ పట్టణం (Leh town) లోని డిగ్రీ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ వివాదంలో చికుకున్నది. కులగణన ప్రమోషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో భారతదేశ మ్యాప్పై వివాదం రేగుతున్నది. మ్యాప్లో జమ్ముకశ్మీర్, లడఖ్ చిత్రాన్ని సరిగా ముద్ర
Ladakh | సరిహద్దుల్లో చైనా దుందుడుకు వ్యవహారశైలిపై భారత్ మరోసారి మండిపడింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని (illegal occupation) భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది.
హిమగిరుల మధ్యనున్న లద్దాఖ్ ఓ అద్భుతం. చైనా, పాకిస్థాన్ సరిహద్దులు పంచుకున్న లద్దాఖ్లో ఎల్లలు లేని సౌందర్యం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న కొండలు.. ఏడాదిలో సింహభాగం దట్టమైన మంచుతో ఉంటాయి.
ఆస్తిపై హక్కు ఇప్పుడు మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని జమ్ము కశ్మీర్, లఢక్ హైకోర్టు స్పష్టం చేసింది. 1978 నుంచి ఆక్రమించుకుని ఉన్న భూమికి సంబంధించి పిటిషనర్కు 46 ఏండ్ల అద్దె బకాయిలను నెల రోజుల్లో చెల్లించ
పారా స్పోర్ట్స్కు దేశంలో ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నది. ఇటీవల పారిస్ పారాలింపిక్స్లో అథ్లెట్లు అంచనాలకు మించి రాణించిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యం లభించింది.
వాతావరణ మార్పుల ప్రభావం హిమాలయ పర్వత ప్రాంతంలో తీవ్రంగా కనిపిస్తున్నది. ఇక్కడి మంచు నీటి సరస్సులు, ఇతర జలాశయాల విస్తీర్ణం 2011తో పోల్చితే 2024లో 10.81 శాతం పెరిగింది.
తూర్పు లద్దాఖ్లోని దెమ్చోక్ ఘర్షణ ప్రదేశం వద్ద భారత సైన్యం గస్తీ శుక్రవారం ప్రారంభమైంది. డెప్సాంగ్ వద్ద కూడా త్వరలోనే గస్తీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఘర్షణ ప్రదేశాల నుంచి భారత్, చైనా దళాల ఉప�