Sonam Wangchuk | కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో అలజడి చెలరేగిన అనంతరం అరెస్టై జోధ్పూర్ జైలులో ఉన్న వాతావరణ పరిరక్షణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)కు ఊరట లభించలేదు.
రాష్ట్ర హోదా సహా వివిధ డిమాండ్లపై లద్దాఖ్లో నెలకొన్న సంక్షోభం నివురుగప్పిన నిప్పులా తయారైంది. అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన చర్చల్ని బాయ్కాట్ చేస్తున్నట్టు ‘లెహ్ అపెక్స్ బాడీ’ (ఎల్ఏబీ) తాజాగా �
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్తో సంబంధాలున్నాయని, అంతేకాకుండా ఆయ న మన పొరుగు దేశాల్లో చేసి�
Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh)లో హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులో�
లద్దాఖ్కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ చేపట్టిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారి నలుగురు మరణించగా, మరో 70 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో నిరసనకారులను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై వాతావరణ పరిరక్షణ ఉద్�
లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్కు గతంలో జారీ చేసిన ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను కేంద్ర ప్రభుత్వం గురువారం రద�
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు చెందిన విద్యాసంస్థకు విదేశీ నిధులు అందినట్లు తెలుస్తుంది. ఆయన పాకిస్థాన్ను కూడా విజిట్ చేశారు. ఈ కోణాల్లో సీబీఐ ఆ లడాఖ్ సామాజిక కార్యకర్తపై దర్యాప్తు చేపడుతున్నది
దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్తో లద్దాఖ్ భగ్గుమంది.
Leh protest : లద్దాఖ్లో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. నేపాల్ జెన్ జెడ్ తరహాలో లద్దాఖ్లోని లేహ్లో అల్లర్లకు కారణం సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) అని తెలిపింది.
Leh protest | కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ (Ladakh) కు రాష్ట్ర హోదా (Statehood) కల్పించాలని, ఆదేవిధంగా లఢఖ్ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth schedule) లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరం (Leh city) లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతు�
Siachen Camp | లడక్ సియాచిన్ గ్లేసియర్లోని బేస్ క్యాంప్ వద్ద మంగళవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. రక్షణవర్గాల సమాచారం మేరకు.. ఈ ఘటన అకస్మాత్తుగా జరిగిందని.. రెస్క్యూ టీం వ�