జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు. కారు గ్యారిసన్ నుంచి ఖేరికి 10 మంది జవాన్లతో వెళ్తున్�
Ladakh | లడఖ్ లేహ్లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు వీరమణం పొందారని ఆర్మీ అధికారులు తెలిపారు.
BJP Veteran Expelled | బీజేపీ సీనియర్ నేత కుమారుడు, బౌద్ధ మతానికి చెందిన ఒక మహిళతో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేతను పార్టీ నుంచి బహిష్కరించారు.
కుల్గామ్ (Kulgam) జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల జావేద్ అహ్మద్ వానీ (Javed Ahmad Wani) ఇండియన్ ఆర్మీలో (Indian Army) సైనికుడిగా లడఖ్లోని (Ladakh) లేహ్లో విధులు నిర్వహిస్తున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో (Ladakh) భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు లేహ్ (Leh) జిల్లాలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం దోడా (Doda) కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా (Katra) కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంప�
China | న్యూఢిల్లీ: లఢక్, అరుణాచల్ సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గుట్టుచప్పుడుకాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్ టైమ్స్'లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే అనుమా
హిమాలయాల్లో పర్యావరణ మార్పుల్ని ఎదుర్కొనడానికి, బంజరు భూములు పాడుబడకుండా లడఖ్లోని ప్రభుత్వం చెట్ల పెంపకాన్ని ఓ ఉద్యమంలా చేపట్టింది. ‘జీవితం కోసం చెట్లు’ (ట్రీస్ ఫర్ లైఫ్) కార్యక్రమాన్ని లడఖ్ లెఫ్�
లఢక్లోని పర్వత ప్రాంతంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా కనిపించే అరోరాను సరస్వతి పర్వత శ్రేణుల్లోని ఖగోళ అబ్జర్వేటరీ కెమెరా బంధించింది. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా �
Indian Army | న్యూఢిల్లీ : 2020లో చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో నాయక్ దీపక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాయక్ దీపక్ భార్య తన భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరింది. భార్య రేఖా సింగ
తూర్పు లఢఖ్లోని వాస్తవాధీనరేఖ వద్ద భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల సైనిక బలగాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఆదివారం 18వ రౌండ్ చర్చలు జరిగాయి. ఈ చర్చలపై భారత విదేశీ
తెలంగాణ రాష్ట్ర స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా మన ఎస్హెచ్జీ మహిళలు సాధించిన విజయాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిల
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో చైనా, ఇతర పొరుగు దేశాల చొరబాట్లు, భారత భూభాగాల ఆక్రమణల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించుకోనే ధోరణితో వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది.