ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ
56 ఏళ్ల వాంగ్చుక్ గురువారం నుంచి లేహ్లోని ఫియాంగ్ వద్ద గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. గడ్డకట్టే మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద నిరాహార దీక్ష చేస్తున్న తనను లడఖ్ పరిపాలన యంత్�
చైనా బఫర్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా సరిహద్దును భారత భూభాగంలోకి నెట్టుతోందని, దీని వల్ల లడఖ్ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని భారత్ క్రమంగా కోల్పోతోందని ఆ నివేదిక వెల్లడించింది.
Nara Brahmani | టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ముద్దుల కుమార్తె నారా బ్రాహ్మణి లద్దాఖ్లో బైక్ రైడ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్లో పాల్గొన్న బ్రాహ్మణి.. హిమాలయ పర్వతాల మధ్య బ�
Ladakh | క్రికెట్ గురించి తెలియని వారు ఉండరు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ ఆటను ఆదరిస్తుంటారు. ముఖ్యంగా మనదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా భావిస�
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 4.19 గంటలకు లేహ్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో మరో విడత సైనిక దళాల వెనక్కి మళ్లింపు ప్రక్రియ మొదలైంది. లడఖ్లోని కీలకమైన స్టాండ్ ఆఫ్ పాయింట్ నుంచి ఇరు దేశాల ఆర్మీ దళాలు వైదొలగడం ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య ఇటీ�
తూర్పు లఢక్లోని దేమ్చోక్ ప్రాంతంలోకి వెళ్తున్న భారత్కు చెందిన కొందరు పశువుల వ్యాపారులను చైనా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి ఈ ప్రాంతం సమీపంలో
మట్టిని, ప్రకృతిని కాపాడాలని, డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని, ప్రయాణాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసే వారు సీట్బెల్ట్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ మోరల్ బైక�
సైనికులు గడ్డకట్టే చలిలో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య పహారా కాస్తుంటారు. వారికి ఫిట్నెస్ అత్యంత ముఖ్యం. అందుకే ప్రతిరోజూ మంచుగడ్డల్లోనే వర్కౌట్స్ చేస్తారు. కాగా, జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ చ�