Earthquake | కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ (Ladakh)లో భూకంపం (Earthquake) సంభవించింది. కార్గిల్ (Kargil) జిల్లాలో సోమవారం రాత్రి భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
Snow Leopards | దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలిందని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్�
Poonch Attack | గురువారం జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి పాకిస్థాన్-చైనా పన్నాగమని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి పెంపొందించడం ద్వారా భారత సైన్యంప
లదాఖ్ నుంచి హైదరాబాద్ వరకు 2500 కిలో మీటర్లు సైక్లింగ్ యాత్ర చేసి గురువారం ఉదయం 6 గంటలకు కొంపల్లిలోని డెకథ్లాన్కు చేరుకున్న 13 మంది రైడర్స్కు అభిమానులు స్వాగతం పలికారు.
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో (Ladakh) ఇటీవలే తరచూ భూకంపాలు (earthquake) చోటు చేసుకుంటున్నారు. స్వల్ప తీవ్రతతో భూమి కంపిస్తోంది. తాజాగా మరోసారి లడఖ్లో భూకంపం సంభవించింది.
విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
స్వయం ప్రతిపత్తి కలిగిన కార్గిల్లోని లఢక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మట్టి కరిపించింది.మొత్తం 30 సభ్యులలో నలుగురిని నామినేట్ చే
Ladakh Key Polls | జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2019లో కేంద్రం విభజించిన తర్వాత బుధవారం లడఖ్లో కీలక ఎన్నికలు జరిగాయి.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్�
ప్రస్తుతం మణిపూర్లో (Manipur) జరుగుతున్న అన్ని పరిణామాలకు కాంగ్రెస్ (Congress) పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) విమర్శించారు. రాష్ట్రంలో హింసను (Manipur Violence) సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపి
తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో శనివారం జవాన్లు ప్ర యాణిస్తున్న వాహ నం ప్రమాదవశాత్తు లోయలో పడి 9 మంది మరణించగా అందులో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ఉన�