మట్టిని, ప్రకృతిని కాపాడాలని, డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని, ప్రయాణాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసే వారు సీట్బెల్ట్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ మోరల్ బైక�
సైనికులు గడ్డకట్టే చలిలో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య పహారా కాస్తుంటారు. వారికి ఫిట్నెస్ అత్యంత ముఖ్యం. అందుకే ప్రతిరోజూ మంచుగడ్డల్లోనే వర్కౌట్స్ చేస్తారు. కాగా, జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ చ�
జీవితంలో ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదిలాడు గూడెం మహిపాల్రెడ్డి. పటాన్చెరు నుంచి లడఖ్ దాకా సైకిల్యాత్ర విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు సముద్ర మట్
కాలినడకన కోల్కతా నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లడఖ్కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. టీ విక్రయించి పొట్టపోసుకునే మిలన్ మాఝీ కేవలం 82 రోజుల్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేశాడు.
న్యూఢిల్లీ: లడాఖ సరిహద్దుల్లో చైనా చేపడుతున్న నిర్మాణాలపై అమెరికా టాప్ జనరల్ ఛార్లెస్ ఏ ఫ్లిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఉన్నట్లు ఆయన
లఢక్లోని తుర్తుక్ సెక్టార్లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన 60 అడుగుల లోతులో ఉన్న ష్యోక్ నదిలోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు మరణించారు.
లడఖ్లో ఉక్రెయిన్ తరహా పరిస్ధితిని చైనా సృష్టించిందని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో చ�