వాయువ్య కశ్మీర్లో ఆదివారం ఉదయం 11.51 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రతతో భూంకంప సంభవించిందని భూకంప అధ్యయన శాస్త్ర జాతీయ కేంద్రం (ఎన్సీఎస్) సోమవారం వెల్లడించింది. లేహ్-లద్దాఖ్ కేంద్రంగా 171 కి.మీ లో�
Ladakh earthquake | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో సోమవారం భూకంపం సంభవించింది. 5.7 తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు లేహ్ను కుదిపేశాయి. ఉదయం 11:51 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్సీఎస్) తెలిపింది.
జమ్ము కశ్మీర్, లడఖ్, ఈశాన్య హిమాచల్ ప్రదేశ్లలో ఆదివారం భారీగా మంచు కురిసింది. ఇక్కడ ఎత్తయిన ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ హిమపాతం, వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ మంచు తుఫానులు కూడా వస్తాయని భారత వాతా�
Hand grenade | లడఖ్ (Ladakh) లోని ద్రాస్ సెక్టార్ (Drass sector) లో పాత హ్యాండ్ గ్రెనేడ్ (Hand grenade) ఒకటి కలకలం రేపింది. పండ్రాస్ గ్రామం (Pandras village) లోని నది సమీపంలో ఈ హ్యాండ్ గ్రెనేడ్ను ఆర్మీ జవాన్ (Army jawans) లు గుర్తించారు. వెంటనే దీని
లద్దాఖ్కు రాష్ట్ర హోదా, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ (కేడీఏ) ఆధ్వర్యంలో జరిగిన మౌన ప్రదర్శన యత్నాన్ని శనివారం లేహ్లో అధికారులు అడ్డ�
తూర్పు లద్దాఖ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును నిర్మించి భారత్ రికార్డు సృష్టించింది. మిగ్ లా పాస్ వెంబడి 19,400 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మించింది.
Sonam Wangchuk | కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో అలజడి చెలరేగిన అనంతరం అరెస్టై జోధ్పూర్ జైలులో ఉన్న వాతావరణ పరిరక్షణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)కు ఊరట లభించలేదు.
రాష్ట్ర హోదా సహా వివిధ డిమాండ్లపై లద్దాఖ్లో నెలకొన్న సంక్షోభం నివురుగప్పిన నిప్పులా తయారైంది. అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన చర్చల్ని బాయ్కాట్ చేస్తున్నట్టు ‘లెహ్ అపెక్స్ బాడీ’ (ఎల్ఏబీ) తాజాగా �
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్తో సంబంధాలున్నాయని, అంతేకాకుండా ఆయ న మన పొరుగు దేశాల్లో చేసి�
Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh)లో హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులో�
లద్దాఖ్కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ చేపట్టిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారి నలుగురు మరణించగా, మరో 70 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో నిరసనకారులను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై వాతావరణ పరిరక్షణ ఉద్�