నల్లగొండ జిల్లా నిడమనూరు (Nidamanur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. శనివారం ఉదయం త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెంది�
Madhira | మధిర: ఇటీవల కూలీ పనుల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. మధిర పట్టణ సమీపంలో గల గ్రామీణ ప్రాంతాలలో రైతులు సాగు చేసిన మిర్చి కాయలను కోసేందుకు వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో క
Labourers Killed | ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో గోడ, మట్టి దిబ్బలు కూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది కార్మికులు మరణించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీ
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్�
Heatwave | దేశ రాజధాని ఢిల్లీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఈ నేపథ్యంలో వేడి గాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు ఏడుగురు మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధ�
మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధ�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ (Shadnagar) పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో (Paints company) పేలుడు (Blast) సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Goods train | బలమైన గాలికి ఆగి ఉన్న గూడ్స్ రైలు (goods train) కదిలింది. దాని కింద ఉన్న కొందరు కూలీలు మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఒడిశాలోని జాజ్పూర్లో ఈ సంఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
బాపు బాలాజీరావు ప్రైవేటు బస్సు డ్రైవర్. అయినా.. ఆయనకు వార్తలంటే బమ. నాతో పేపర్ సదివిస్తూ వార్తలు వినడం ఆయనకల్వాటు. అట్లా తెల్లారి లెవ్వంగనే నేను వార్తలు సదువుతా ఉంటే, ఆయన ఆ వార్తలు వింటుండె. ఇంపార్టెంట్
కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా కేంద్రానికి పట్టడం లేదని.. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని మండిపడుతున్నాయి.