Minister Talasani Srinivas yadav | కార్మికులే దేశానికి వెన్నెముక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్�
Labourers | శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచ�
Siddipet | కొండపాక మండలంలోని కుందన్ గ్రానైట్లో అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని కుకునూరు శివార్లలోని కుందన్ గ్రానైట్లో ఉన్న వంటగదిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్లో ఓ షాపింగ్ మాల్ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్ వేయడంకోసం
accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న అశోక్ లెలాండ్ మినీ వ్యాన్ను ఓ బొగ్గు లారీ
chemical factory | గుజరాత్లోని సూరత్లో ఘోర ప్రమాదం జరిగింది. సూతర్లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో (chemical factory) విషవాయువు లీకైంది.
Jharkhand | జార్ఖండ్లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్గంజ్లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది.
Tractor | జగిత్యాల గ్రామీణ మండలంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ (Tractor) బోల్తా పడింది. మండలంలోని జాబితాపూర్ వద్ద కూలీలతో (labourers) వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది (Overturned).
మధ్యప్రదేశ్లో దారుణం భోపాల్: చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు చెయ్యిని నరికేశాడు యజమాని. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణసంస్థలో కూలీగా పనిచేస్తున్న
Tractor overturn | నేలకొండపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
ఉస్మానియా యూనివర్సిటీ : నిరుపేదలకు జీవితబీమా ఎంతో మేలు చేస్తుందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. అందుకోసమే ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బడ�
ముంబై | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్ప కూలింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు.
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�