Tractor | జగిత్యాల గ్రామీణ మండలంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ (Tractor) బోల్తా పడింది. మండలంలోని జాబితాపూర్ వద్ద కూలీలతో (labourers) వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది (Overturned).
మధ్యప్రదేశ్లో దారుణం భోపాల్: చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు చెయ్యిని నరికేశాడు యజమాని. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణసంస్థలో కూలీగా పనిచేస్తున్న
Tractor overturn | నేలకొండపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
ఉస్మానియా యూనివర్సిటీ : నిరుపేదలకు జీవితబీమా ఎంతో మేలు చేస్తుందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. అందుకోసమే ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బడ�
ముంబై | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్ప కూలింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు.
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�
కేపీహెచ్బీ కాలనీ : పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మిక హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తానని కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్ అన్నారు. కూకట్పల్లి
శంషాబాద్ | నగర శివార్లలోని శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ మినీ వ్యాను డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
పెదవాగు| కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండలంలో పెదవాగు ఉప్పొంగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని ఎల్కపల్లి వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో తొమ్మిది �
కూలీల మృతి| జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కూలిపనికి వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందార�
కూలిన భవనం| రాజస్థాన్లోని బికనేర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్లోని గంగా సిటీలో కొత్తగా భవనాన్
గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి | నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. రైల్వే ప్రహారీగోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.