Eluru | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడింది. దీంతో నలుగురు కూలీలు
ఒకప్పుడు వెలివాడలు.. అవే ఇప్పుడు వెలుగువాడలు! సమాజానికి దూరంగా బతికే నిరుపేద సగర్వంగా తలెత్తుకొన్న రోజులివి. ఏడాది కిందటి వరకు కూలీలు, ఇప్పుడు యజమానులుగా మారిపోయారు. దేశానికే దారిచూపుతున్న మహోద్యమం.. దళి�
Palamuru Lift | పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది.
Sirpur paper mill | భారీ వానలతో సిర్పూర్ పేపర్ మిల్లు (SPM) పంప్హౌస్ చుట్టూ వరద నీరు చేసింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు పంప్హౌస్లో చిక్కుకుపోయారు.
Labourers | ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి.
Minister Talasani Srinivas yadav | కార్మికులే దేశానికి వెన్నెముక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్�
Labourers | శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచ�
Siddipet | కొండపాక మండలంలోని కుందన్ గ్రానైట్లో అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని కుకునూరు శివార్లలోని కుందన్ గ్రానైట్లో ఉన్న వంటగదిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్లో ఓ షాపింగ్ మాల్ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్ వేయడంకోసం
accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న అశోక్ లెలాండ్ మినీ వ్యాన్ను ఓ బొగ్గు లారీ
chemical factory | గుజరాత్లోని సూరత్లో ఘోర ప్రమాదం జరిగింది. సూతర్లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో (chemical factory) విషవాయువు లీకైంది.
Jharkhand | జార్ఖండ్లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్గంజ్లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది.