మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధ�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ (Shadnagar) పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో (Paints company) పేలుడు (Blast) సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Goods train | బలమైన గాలికి ఆగి ఉన్న గూడ్స్ రైలు (goods train) కదిలింది. దాని కింద ఉన్న కొందరు కూలీలు మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఒడిశాలోని జాజ్పూర్లో ఈ సంఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
బాపు బాలాజీరావు ప్రైవేటు బస్సు డ్రైవర్. అయినా.. ఆయనకు వార్తలంటే బమ. నాతో పేపర్ సదివిస్తూ వార్తలు వినడం ఆయనకల్వాటు. అట్లా తెల్లారి లెవ్వంగనే నేను వార్తలు సదువుతా ఉంటే, ఆయన ఆ వార్తలు వింటుండె. ఇంపార్టెంట్
కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా కేంద్రానికి పట్టడం లేదని.. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని మండిపడుతున్నాయి.
గ్రామీణ వారసంతలకు ఆదరణ పెరుగుతున్నది. ఆధునిక టెక్నాలజీతో ఇంటి వద్దకే సరుకులు చేరుస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దీటుగా, సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులను గ్రామీణ పేదలకు అందుబాటు ధరల్లో లభిస్తున్నా�
Bidar | కర్ణాటకలోని బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
Eluru | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడింది. దీంతో నలుగురు కూలీలు