కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సీపీఎం బాటలోనే నడవాలని సీపీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో కాంగ్ర
దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకబడ్డారని, ప్రభుత్వరంగ ఆస్తుల అమ్మకంలో మాత్రం ముందంజలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. సీపీఐ ఆధ్వర్వంలో చేపట్టిన ప్రజాప�
పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఉగ్రవాదులకు వర్తింపజేసే ‘ఉపా’ చట్టం కింద కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర�
Kunamneni | పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా బయటకు వస్తున్న ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లుగా వస్తున్న వార్తలు సీపీఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ�
Kunamneni Sambasiva Rao | కేంద్ర బడ్జెట్ తయారీ విధానం మారాలని, లేకపోతే ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
kunamneni sambasiva rao | ప్రధాని మోదీ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్ ఖమ్మం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంఘీభావం తెలిపేంద
రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కర్ వ్యాఖ్యానించడం అధ్యక్ష తరహా పాలనకు సంకేతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు �
రౌడీ రాజకీయాలు నడిపే వారికి నల్లగొండ జిల్లాలో స్థానం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి హెచ్చరించారు.
కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కానట్టు రుజువుచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
Kunamneni Sambasiva Rao | ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరుపుతున్నట్లుగా లేదన్న�
కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విషయంలో కూడా కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్రం అత్యుత
Kunamneni Sambasiva rao | దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
kunamneni sambasiva rao | దేశంలో ఆకలి, పేదరికాన్ని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల