సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ఆగస్టు 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని మహారాజ గార్డెన్లో మ
‘సభా స్థలిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టారు. దానికి ప్రొటోకాల్ పాటించారు. స్థానిక ఎమ్మెల్యేనైన నా ఫొటో ఎందుకు పెట్టలేదు?’ అంటూ సింగరేణి అధికారులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూన
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మరణించిన ఎన్కౌంటర్పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శ�
రెండ్రోజుల నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలను గ్రూపులవారీగా విభజించి.. చర్చలు జరిపిన ప్రభుత్వం సమ్మెను వాయిదా వేయించడంలో సఫలమైంది. కార్మిక సంఘాల్లో ఐక్యత లోపించడం ప్రధాన కారణమైతే.. దానిని అదునుగా చేసుకొని, ప�
మావోయిస్టులతో కేంద్రప్రభుత్వం బేషరతుగా శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని వామపక్షాల సదస్సులో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరా�
పేదింటి యువతులకు రూ.1,00,116తోపాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తులం బంగారం ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని క
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.50 పెంచడం.. మూలిగే నకపై తాటి పండు పడ్డట్టు ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ సిల�
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్భవన్లో ఏర�
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేకుండా పోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సామాన్యుడు నిర్భయంగా వెళ్లి కేసు పెట్టే పరిస్థితి లేదని తెలిపారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీ�
Dialysis Units | కొత్తగూడెం : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు 200 మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ కోసం సదురా ప్రాంతాలకు వెళుతూ ప్రైవ�
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులెవ్వరూ హోంవర్క్ చేయడంలేదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యారని శాసనసభలో సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ�
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్కు మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు తాజాగా సీపీఐ బృందం స�