Kunamneni Sambasiva Rao | కమ్యూనిస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. చట్టాలు, వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తం బండి సంజయ్ అని, అసహనంత�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా దొంగ ప్రమాణాలు ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు ఇంకెంతకాలం చేస్తారని ప్రశ్నించారు.
హైదరాబాద్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఫోన్ చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు కూనంనేన�
Kunamneni Sambasiva rao | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు.