వెంటనే హైదరాబాద్లో ఏర్పాటు చేయండి కావాల్సిన భూమిని జీనోమ్ వ్యాలీలో ఇస్తాం ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్గా భాగ్యనగరం సెంటర్ ఉంటేనే ఆర్నెల్లలో 100 కోట్ల డోసులు సాధ్యం కేంద్రానికి మంత్రి కే తారకర�
హైదరాబాద్ : హైదరాబాద్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట�
ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్సిరిసిల్ల రూరల్, జూన్ 17: సౌదీలో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహం.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో గురువారం స్వగ్రామానికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ�
ఆత్మనిర్భర్ ప్యాకేజీతో ఒనగూరిందేమిటి? కార్పస్ ఫండ్ స్కీం మార్గదర్శకాలు ఏవి? ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆర్థిక ప్యాకేజీ బడా కంపెనీలకే దానితో ప్రయోజనాలు ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనివ్వాలి పరిశ్రమలకు భా�
మంత్రి కేటీఆర్ | సౌదీలో ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) మృతదేహం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో గురువారం స్వగ్రామానికి చేరింది.
అమ్మమ్మ ఊర్లో కేటీఆర్ పాత జ్ఞాపకాలు కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/బోయినపల్లి: ‘మా తాతకు నేనంటే చాలా ఇష్టం. అమితంగా ప్రేమించేవారు. ప్రతిసారి వేసవి సెలవుల్లో నన్ను తీసుకొచ్చేవారు’ అంటూ మంత్రి కేటీఆర్�
బోయిన్పల్లి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఊహించని అభివృద్ధి జరుగుతోందని అన్నారు. తెలంగాణను, తెలంగాణ ప్రజ�
ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసా పురపాలకశాఖమంత్రి కేటీఆర్ సూర్యాపేటలో సంతోష్ విగ్రహావిష్కరణ దేశానికి గొప్ప సందేశాన్నిచ్చిన సీఎం: మంత్రి జగదీశ్రెడ్డి దేశం కోసం వీరమరణం పొందిన సూర్యాపేట ముద్దుబ
రైతుబంధు ద్వారా 50 వేల కోట్ల సాయం: మంత్రి కేటీఆర్ నకిరేకల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నల్లగొండ ప్రతినిధి, జూన్ 15(నమస్తే తెలంగాణ): పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్�
కుటుంబసభ్యులను ఓదార్చిన మంత్రి కేటీఆర్ కేపీహెచ్బీ కాలనీ, జూన్ 15: గుండెపోటుతో మృతిచెందిన టీఆర్ఎస్ పార్టీ బీమా విభాగం బాధ్యుడు కావేటి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల�