ఆపదలోనున్న వారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న చిన్నారికి వై ద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి రూ. లక్ష మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లా �
యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ (యూకే) అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి వినూత్న రీతిలో ఆశ్చర్యపరిచారు
కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ �
అవార్డులు సాధించడంలో మన రాష్ట్ర పట్టణాలు ముందుంటున్నాయని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ కార్యాలయంల�
కృష్ణా నదీతీరాన, ఆచార్య నాగార్జునుడు నడయాడిన చోట- నల్గొండ జిల్లాలో ఏర్పాటైన ‘బుద్ధవనం’ తెలంగాణను సరికొత్తగా ప్రపంచ పటంపై ఆవిష్కరిస్తున్నది. పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన ఈ బుద్ధవనం �
రాష్ట్ర ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్కు చెందిన సర్ఫేస్ మెజెర్ మెంట్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పార్టికల్ �
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బచ్చపల్లి పెంటయ్య(52) భవన
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో బుద్ధవనాన్ని అంతర్జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
త్వరలో సిబ్బంది నియామకం పారదర్శక సేవల కోసమే సంస్కరణలు టీఎస్ బీపాస్ను పకడ్బందీగా అమలు చేయాలి ‘ప్రజా పన్నులతో చేపట్టిన పని’ అని స్పష్టంగా పేర్కొంటూ బ్యానర్ కట్టించాలి నిర్దేశిత పది అంశాల్లో పనుల పూర్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై పురపాలక శాఖ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పేట సమీకృత మార్కెట్ రాష్�
కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల�
మంత్రులు కేటీఆర్, పువ్వాడ నుంచి పురస్కారం అందుకున్న కమిషనర్ ఇల్లెందును మరింత అభివృద్ధి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి ఖమ్మం/ ఇల్లెందు, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్ర
షాద్నగర్టౌన్, మే 13 : రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. మున్సిపాలిటీలో 90శాతం ఆస్తి పన్నులు వసూలు చేసిన సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించి