కొత్త జోనల్ వ్యవస్థ తెలంగాణ సాధించిన విజయంమంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు కేంద్రం ఆమోదం తెలపటం తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని ఐటీ, ప�
సౌదీలోని ఎంబసీ అధికారులతో చర్చ సమస్యకు పరిష్కారం చూపిన కేటీఆర్ చందుర్తి, ఏప్రిల్ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల శివారులోని దేవునితండాకు చెందిన గుగులోత్ చిన్నరాములు కుటుంబానికి మంత�
మున్సిపాలిటీలు, నగరాల్లో స్పెషల్ డ్రైవ్ అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్స�
కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ విభాగం అప్రమత్తమైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరంలో శానిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం యుద్ధప్రాతిపదిక
హైదరాబాద్ : నగరంలోని జల్పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఎంఐఎం విజ్ఞప్తితో ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. 28వ వార్డు కౌన్�
దివ్యాంగుల పరికరాలకు ప్రత్యేక పార్క్ వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ:మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మ�
వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగి
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డికి మంత్రి కేటీఆర్ సూచన ఉమ్మడి మెదక్ జిల్లాకు దక్కిన ఘనత: మంత్రి హరీశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా దేవేందర్రెడ్డి ప్రమా
‘నాయకుడన్నవాడికి నోటి పస ముఖ్యం’- ఇది నేటి రాజకీయ సామెతల్లో ఒకటి. ‘నోటి పస లేనివాడు ఓటుకు పనికివస్తాడా’ అనేది మరొక కొత్త సామెత.ఎంత బలవంతుడైన రాజకీయ నాయకునికైనా వక్తృత్వ కళ ఉంటే బంగారానికి తావి అబ్బినట్ల�
హైదరాబాద్ : ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ అనారోగ్యంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెంద
రూ. 24.37 కోట్ల విలువైన పరికరాలు సిద్ధం 16,600 మందికి ఉచితంగా ఉపకరణాలు నేడు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నడవలేనివారిని తెలంగాణ సర్కారు నడిపిస్తున్నది! అంధులకు దారి చూపు�
కేటీఆర్ | ఈ- పంచాయతీ నిర్వహణలో మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచినందుకు గాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సత్కరించి అభినందించారు.