హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకుగ�
ప్రచారంసీఎం కేసీఆర్ హుజూరాబాద్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఇటీవల సోషల్మీడియాలో ఒక ఫొటో చక్కర్లు కొడుతున్నది. త్వరలో 10 లక్షల మందితో భారీ సభ పెట్టనున్నట్టు
ఫోన్ చేస్తే భవన వ్యర్థాల తరలించే సదుపాయం హైదరాబాద్లో టోల్ ఫ్రీ నంబర్ 18001201159 త్వరలో ‘మై జీహెచ్ఎంసీ యాప్’: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ వ్యర్థాల ర�
అన్ని పరిస్థితులకు సిద్ధంగా సర్కారు కొవిడ్ సేవలకు 1905 టోల్ఫ్రీ నంబర్ వెంగళ్రావునగర్లో కమాండ్ కంట్రోల్రూం ప్రారంభించిన మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్ వేవ్�
మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామానికి చెందిన శర్వాణి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉంది. ఆమె పాడిన రేలా రే రేలా పాటను విన్న మంత్రి కేటీఆర్ మైమరిచిపోయారు. ఆమె జానపదమేగాదు..శాస్త్ర�
ముందుకొచ్చిన అమెరికా ఈవీ దిగ్గజ సంస్థ ఐదేండ్లలో 50 వేల విద్యుత్తు వాహనాల ఉత్పత్తి నిమ్జ్లో విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు రెడీ సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అనేక రా
సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు సిరిసిల్ల, జూన్ 24: సీఎం కేసీఆర్కు మానేరు రైతాంగం తరఫున మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎగువ మానేరు ప్రాజెక్ట్ చరిత్రలో మొ�
హైదరాబాద్ : వర్షాకాల ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్జీ) సంస్థ రూ.5 కోట్ల విరాళం అందజేసింది. బుధవారం ప్రగతిభవన్లో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు కంపెనీ ప్రతినిధు
అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి రాజన్న సిరిసిల్ల, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్�