తెలంగాణలో డిజిటలైజేషన్ను వేగవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభు త్వం మాస్టర్కార�
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా గురువారం ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డ
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంగళవారం మ
హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐ ఆన్ ద స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స
తెలంగాణలో పెట్టుబడికి ముందుకు వచ్చిన రిటైల్ వ్యాపార దిగ్గజం 100 కోట్లతో కీమో ఫార్మా కార్యకలాపాల విస్తరణ హైదరాబాద్లో బీమా కంపెనీ స్విస్రీ కార్యాలయం ద్వితీయ శ్రేణి నగరాల్లో మీషో ఈ-కామర్స్ సేవలు తొలిరో
మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్కు నీతి ఆయోగ్ ప్రశంస అధ్యయనం, పరిశోధనకు అనువుగా నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్ శాఖ సీడీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నాలెడ
పలు సంస్థల అధిపతులతో చర్చలు దావోస్ సదస్సుకు మంత్రి పయనం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నాలుగు రోజుల యూకే పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ఈ నెల 18 నుంచి 22 వ�
ముందు ఇంధన ధరలు పెంచిందెవరు? తగ్గింపు పేర మోసం చేస్తున్నదెవరు? కేంద్రం సెస్ తీసేస్తే 2014 నాటి ధరలు ట్విట్టర్లో కేంద్రాన్ని ఎండగట్టిన కేటీఆర్ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్తోపాటు వం�
రాష్ట్రమంతా పెట్టుబడులు పెట్టండి అభివృద్ధిలో భాగస్వాములు కండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిద్దాం లండన్లో ప్రవాసులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థాని
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన చంద్రకళ (9) తల్లిదండ్రులు చనిపోయారు. వారినే తలచుకొంటూ రాత్రింబవళ్లు ఇంట్లోనే ఉంటూ ఏడుస్తున్నది. ఆమెను
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీ�
కేటీఆర్ టూరులో మరో ఫ్యాన్సీ నెంబర్ కార్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ రిజిస్ట్రేషన్ కార్లతో కేసీఆర్, కేటీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. యూకే పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్కు పలుచోట్�
రాష్ట్ర విజయాలను భారత విజయాలుగా చూడాలి ప్రపంచంతో పోటీకి విప్లవాత్మక సంస్కరణలు అవసరం భారత హైకమిషన్ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ లండన్లో పలు కంపెనీల ప్రముఖులతో భేటీ హైదరాబాద్ రావాలని వేదాంత చైర్మన�