ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడి
రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనను తాము స్వాగతిస్తున్నామని.. ఇక్కడ రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వాటిని అమలు చేయాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే�
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి రాష్ట్రంలో ఐదు సార్లు శాసనసభ సభ్యులు గా, మంత్రి గా సేవలను అందించిన మాజీ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణ గారి మృతి పట్ల తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేట
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాదిరిగానే ఏటా రెండుసార్లు వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పదిరోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక
పబ్బులు, క్లబ్బుల్లో తిరిగే కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్�
వరుసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్గా ఎంపిక అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పూర్తి తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కేంద్రం హైదరాబాద్, మే 2 ( నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలు పెట్టే ఖర్చుల వివరాలను �
కేంద్ర ప్రభుత్వ పన్నుల భారంతో మూత మంత్రి కేటీఆర్ చొరవతో తిరిగి ప్రారంభం విద్యుత్తు రీయింబర్స్మెంట్ రూ.14.66 కోట్లకు జీవో విడుదలకు మంత్రి హామీ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం రాజన్న సిరిసిల�
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ కోసం ఏనాడైనా నోరు �
ఏడాదిన్నరలో వరల్డ్క్లాస్ ఏజెన్సీతో తయారీ త్వరలో ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభం 111 జీవో ఎత్తివేతతో సరికొత్త నగరం వైద్యరంగంలో నగరానికి ఉజ్వల భవిష్యత్తు నగరం చుట్టూ 140 అనుసంధాన రోడ్లు క్రెడాయ్ ప్రాపర్టీ ష�
Google Campus | సెర్చింజన్ దిగ్గజ సంస్థ గూగుల్కు ఇప్పుడు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతి పెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాట�
ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్�
తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కాపలాదారుగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఒకప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేని పరిస్థితి నుంచి తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా ఎదిగిందన�
టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ... ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు... అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రా
మణిదీపం మన తెలంగాణ తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్.. యావన్మందికి కాపలాదారు పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ.. రెండు దశాబ్దాలుగా అప్రతిహత ప్రయాణం ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం.. అన్నింట్లో మనమే నంబ�
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై-సాగి) పథకం అమలులో తెలంగాణ చరిత్ర సృష్టించింది. పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో మన గ్రామాలు అగ్రభాగాన నిలిచాయి.