రూ. 246 కోట్లతో ఏర్పాటు చేసిన స్విట్జర్లాండ్ సంస్థ ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్/మేడ్చల్/శామీర్పేట్, ఏప్రిల్ 25: జీనోమ్ వ్యాలీలో మరో విదేశీ సంస్థ కొలువుదీరింది. స్విట్జర్లాండ్�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలు కొత్త తరం ఓటర్ల కోసం డిజిటల్ మీడియా కీలకం 2023 ఎన్నికల వరకు ఐప్యాక్తో ఒప్పందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెల
జర్నలిస్టు షేర్ చేసిన స్కూల్ ఫొటోపై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను జర్నలిస్టు క్రిష్రాజ్మురారి శనివారం ట్విట్టర్లో పో�
రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, పల్లె ప్రగతి ద్వారానే ఇది సాధ్యమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మే 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించనున్న ప్రపంచ వ్యాణిజ్య సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు పరిశ్రమలశాఖ మంతి కే తారకరామారావు హాజరవుతారని సమాచారం.
కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణపై వివక్ష, రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీని నిలదీశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఆటతీరుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ధ
ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ నగరం చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. దేశం గర్వించేలా హైదరాబాద్ స్థాయిలో
150 కోట్ల పనులకు శంకుస్థాపనలు వరంగల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా�
మీరాలం ట్యాంక్ వద్ద పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.8 వేల వేతనాన్ని రూ. 17వేలకు పెంచామని గుర్తుచేశారు.
‘రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నిశక్తులు పన్నాగం పన్నుతున్నాయి. ఆ ప్రయత్నాలు మానండి. 8 ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శాంతిభద్రతలు పటిష్ట