2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలను 9 అంశాల్లో ఎంపిక చేశారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుదల విభాగంలో రాజోళి మండలంలోని మాన్దొడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిం�
ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. అవసరమున్న వారికి కంటి అద్దా
దేశంలో ప్రతి గ్రామానికి నర్సరీ, పార్కు, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ప్రతి ఇంటి ముందు చెట్లు, ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తా
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని శుక్రవారం ట్వీట్
‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివ�
రైతులకు అన్ని రకాల రుణాలు అందించి వారికి పీఏసీఎస్ ద్వారా చేయూతనందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహిం
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించిం
: తెలంగాణలో వెన్నెముక లేని నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి వల్ల రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ప్రధాని నరేంద్ర
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస ఇంగితం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. పేపర్ ల�
ట్యాంక్బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ను హెచ్ఎండీఏ కార్యాలయంలో కలిసిన క�
అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపా�
KTR | హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ( BRS Party ) విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ ఆవిర�
పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సర్కిల్లో శనివారం జరుగనున్న ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అ�
గ్రామీణ పేదరిక నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్న సెర్ప్ ఉద్యో గులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.