ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
Niranjan Reddy | రాజన్న సిరిసిల్ల : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు పడ్డాం.. కానీ తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాగునీటి
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఆ చిన్నారికి ఎంతో అభిమానం. ఐదేండ్ల వయసున్న ఆ పాప రెగ్యులర్గా ఐటీ మినిస్టర్ను ఫాలో అవుతుంటోంది. అయితే పొర్టెయిట్ వేయడంలో దిట్ట అయిన ఆ చిన్నారి.. చిన్న
Mega Textile Park | తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించి రెండు నెలలైనా కాలేదు. ప్రధానమంత్రి మోదీ వచ్చి హైదరాబాద్ గడ్డపై దానిని ధృవీకరించి నాలుగు రోజులైనా గడవలేదు. అంతలోనే కే�
ప్రపంచంలోనే నూతన ఆవిష్కరణలకు అతిపెద్ద కేంద్రమైన టీ-హబ్ను మహారాష్ట్ర మాజీ మంత్రి, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే మంగళవారం సందర్శించారు. అనంతరం థాక్రే రాష్ట్ర మంత్రి కేటీఆర్తో టీ హబ్లో సమావేశమయ్యారు.ట�
సీపీఐ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పరామర్శించారు. రెండు వారాలుగా అస్వస్థతతో హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో
Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
Singareni | కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. త�
ప్రకృతి సౌందర్యం, పక్షుల కిలకిలరావాల మాధుర్యాన్ని గ్రహించిన తొమ్మిదేండ్ల బాలుడు సంహిత్ చితాజల్లు ‘వింగ్డ్ ఫ్రెండ్స్-బర్డ్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్' అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్త�
ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ.. మే 11,12 తేదీల్లో cలో నిర్వహించనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది. కేటీఆర్ పాల్గొనడం వల్ల సదస్సుకు మరింత ప్రా�
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మద్యం సీసాలతో మాల వేసి అవమానపరిచిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు.