Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎనిమిదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్ర
Minister KTR | రాష్ట్ర మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ & జల వనరుల సమావేశాల్లో కీలక ఉపన్యాసం చేయాలని పిలుపు వచ్చింది.
శక్తివంచన లేకుండా కష్టపడుదాం. జిల్లాను స్వచ్ఛసర్వేక్షణ్లో అగ్రగామిగా నిలుపుదాం’ అనే నినాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ముందుకుసాగుతున్నది. పల్లెలు మురిసేలా, పట్టణాలు మెరిసేలా సకల హంగులు కల్�
ఫ్లోరోసిస్ పోరాట యోధుడు అంశాల స్వామి (37) అకాల మరణం చెందారు. ఇటీవల తనకు ఓ వ్యక్తి బహూకరించిన ఎలక్ట్రిక్ బైక్పై శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లి వచ్చిన స్వామి..
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 8.45 గంటలకు కలెక్టరేట్ సముదాయానికి చేరుకుంటారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఇందూరు పర్యటనకు రానున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్�
ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్కు హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11న చరిత్ర సృష్టిద్దాం అని నాగ్ తన ట్వీ�
హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా నారాయణపేట మండలం సింగారం గ్రామ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ది గారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లి మంత్రు
జమ్మికుంటకు ఈనెల 31న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వస్తున్నారని, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 50 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పాడి కౌశిక్�