విప్లవాత్మకమైన ప్రభుత్వ, పారిశ్రామిక విధానాల వలన కేవలం ఎనిమిదేండ్లలోనే 47 బిలియన్ డాలర్ల(రూ.4 లక్షల కోట్లకు పైగా)విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావ
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మరో ఘనతను సాధించారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియా ప్రభావశీలుర జాబితాలో ఆయనకు చోటుదక్కింది. టాప్-30 జాబితాలో 12వ స్థానంలో కేటీఆర్ నిలిచారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్ఫ్లూయన్సర్స్ లిస్ట్లో మన దేశం నుంచి ఇద్దరు య�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత మొదటి సారిగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను వచ్చే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2023లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రత�
ఆమెకు వంటిల్లు చాలన్నారు! పది పాసైతే గొప్ప అనుకున్నారు!! ‘ఉద్యోగం చేసేదుందా.. ఊళ్లు ఏలేదుందా?’ అని వెనక్కి లాగారు!! కానీ, ఆమె ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేస్తున్నది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లో పాల్గొనే బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలు�
తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువు అని, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో రాష్ర్టానికి కీలక స్థానం కల్పిస్తామని టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.