‘నేను గత 15 రోజులుగా 33 నియోజకవర్గాల్లో పర్యటించాను. మందమర్రి నుంచి వనపర్తి దాకా.. సత్తుపల్లి నుంచి బాన్సువాడ దాకా రాష్ట్రంలో ఏమూల చూసినా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తొమ్మిదిన్నరేండ�
మిర్యాలగూడ పట్టణంలో మినీ రవీంద్రభారతి అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో రూ.9.50 కోట్లతో హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో అత్యద్భుతంగా నిర్మించారు. పట్టణంలోని ఎన్ఎస్పీ క�
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటామని, మంత్రి కేటీఆర్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పలు సంఘాల వారు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం కన్వీనర్ బుర్ర నారాయణగౌడ్ ఆధ్వర
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నగారా మోగించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ అమలులోకి రావడంతో వెనువెంటన�
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు తుది సమరానికి సై అంటున్నాయి. అందులో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఆగస్టు 21వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 12కు 12 స్థానాల్ల�
తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమవ�
నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. సీఎంగా కేటీఆర్ ఎన్నిక కావడానికి ప్రధాని మోదీ అనుమతి తమకు అవసరం లేదని చెప్పారు.
‘మేము ఫైటర్స్ తప్ప చీటర్స్ కాదు’ అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఎవరితోనూ పొత్తుకు కూడా ప్రయత్నించలేదని స్పష్టంచేశారు.
దళితుల ఉద్ధరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో అర్హులైన అందరికీ దళితబంధు అందిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరంల�
జగిత్యాల జిల్లా పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు రానుననారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు.
మలక్పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహసముదాయంలో నిర్మిస్తున్న ఐ టెక్ న్యూక్లియస్ ఐటీ టవర్కు సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల
KTR Wangal Tour | వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈ నెల 6న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. సభలో లబ్ధిదారులకు సంక్షేమ ప
దేశం నివ్వెరపోయేలా తెలంగాణలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారిచూపినట్టే.. వంటనూనెల దిగుమతిని తగ్గించేలా తెలంగాణకు దారిచూ�