మంత్రి కేటీఆర్ మరోసారి మాటనిలబెట్టుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చి, ‘నేనున్నా’ననే భరోసానిచ్చారు. అలాగే విద్యార్థుల కోరిక మేరకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించి, చదువులకు ప్�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతున్నదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తె�
రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ మరో గుడ్న్యూస్ చెప్పారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆ విషయాన్ని పంచుకొన్నారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రావిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ ఇక్కడ తమ ఉద్యోగుల స
ఇటీవల గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వీర్నపల్లి వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ భర్త దేవేందర్ గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ గత నెల 30న బాధిత కుటుంబాన్ని పరామర్శ
హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసింగ్ పోటీల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ఫార్ములా-ఈ కో ఫౌండర్ అండ్ చీఫ్ చాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బెర్టో లొంగొ ప్రశంసించా�
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణంతో పాటు జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ రూ.6.36 కోట్లు మంజూరు చేశారని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు.
కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకువస్తున్నామని, వచ్చే 6 నెలల్లో 25 నుంచి 30 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చే�
సమైక్యరాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అనుభవించిన కడగండ్లు తలుచుకుంటే నేటికి కంటి నుండి కన్నీరు కాదు, నెత్తురు కారుతుంది. తెలంగాణలో గోదావరి, కృష్ణా జీవనదు లు పారుతున్నా మడి తడవని దుఖంతో తెలంగాణ రైతాంగం తల్లడ�
మన రాజధానిలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం చాలా సంతోషించాల్సిన అంశమని, హైదరాబాద్లో క్రీడల వృద్ధికి అత్యంత కీలకంగా మారిందని, వాలీబాల్ క్రీడలో అద్భుతంగా రాణించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడటం చాలా సులభం. కానీ రెండిటిని అర నిమిషం కోసం ఇది చెప్పి, ఇంకో అర నిమిషంలో అది చెప్పి మళ్లీ రెండిటిని కలిపి అర్థవంతంగా చెప్పడం గొప్ప విషయం.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంత్రిక కేటీఆర్ ప్రత్యేక చొరవతో సర్వాంగ సుందరంగా రూ పుదిద్దుకున్నది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్�
రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యావాలు తెలిపారు. ‘ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధి