ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనా విధానమే తమ వ్యాపార విస్తరణకు ఆదర్శమని వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అంద�
లైఫ్ సైన్సెస్ రంగానికి దిక్సూచిగా భావించే బయో ఏషియా-2023 సదస్సు ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగనున్నది. 50 దేశాల నుంచి లబ్ధప్రతిష్ఠులైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తల
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
హైదరాబాద్ నగరం బయాలజీ, టెక్నాలజీకి అరుదైన వేదికగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘హైదరాబాద్ అనేది బయాలజీ, టెక్నాలజీ కలిసి ఉండే అరుదైన ప్రదేశం.
KTR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. గొప్పల కోసం బీజేపీ నేతల చెప్పుకుంటున్న బడాయి మాటలను ఎండగట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని బీజేప�
ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి.
రాష్ట్ర సాధనే లక్ష్యంగా గులాబీ జెండాను ఎత్తి ఉద్యమించి లక్ష్యాన్ని ఏ విధంగా ముద్దాడామో.. అదే పంథాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేదాకా నిదురపోవద్�
అత్యంత కీలకమైన డాటా ఎంబసీలను ఒకేచోట ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుంది. గుజరాత్ గిఫ్ట్ సిటీ భూకంప జోన్లో ఉన్నది. దేశ సరిహద్దున ఉన్న రాష్ట్రంలో డాటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత రిస్.
వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, జీవనోపాధికి సంబంధించి ప్రజల అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష క
స్టేట్ స్ట్రీట్ కంపెనీ హైదరాబాద్లో నెలకొల్పిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని, ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని ఆకర్షిస్తున్నదని రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు పేర్కొన�
తెలంగాణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఎలా నిర్మిస్తోందనేందుకు ఖమ్మం మార్కెట్ ఒక నమూనా అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర
అవి... 1990ల కన్నా ముందు రోజులు. పీజీతోపాటు చిన్నపాటి ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ చేరుకున్నాను. మా చదువుల కోసం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సమీపంలో మా నాయన ఒక చిన్న ఇల్లు కట్టించారు. అప్పట్లో హైదరాబాద్లో తరచూ మ�
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్�