‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు’ అన్న పద్యం మనందరికీ పరిచితమే! కానీ ఉపయోగంలోనే వాటి లక్షణాలు బయటపడుతాయి. అలాగే మనుషుల్లో అసాధారణ మానవులు కూడా ఉంటారు. వివిధ స్థాయుల్లో ప్రవర్తిస్తుంటారు. వీడు ఇంకా ఏం మా�
హైదరాబాద్ నగరం నలుదిశలా మెట్రో లైన్లను విస్తరించడం ప్రయాణికులకు శుభసూచకం. ఇందుకోసం రూ.60 వేల కోట్లు ఖర్చుచేసి 6 కారిడార్లలో 400 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు చేపట్టడం వల్ల రాష్ట్ర ప్రజలు కాలుష్యరహిత
శంషాబాద్లో అమర రాజా బ్యాటరీస్ ఏర్పాటు చేస్తున్న అత్యాధునీక పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ‘ఈ ప్లస్ ఎనర్జీ ల్యాబ్స్కు శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
Flood victims | ఆపదలో ఉన్నవారిని కేటీఆర్ ఆదుకుంటున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వారికి సహాయం చేస్తున్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. రూ. 16 లక్షల విలువైన చె�
కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్(గండిపేట)కు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రి కే.తారక రామారావు అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స
వేములవాడను గుడిసెలులేని పట్ణణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రకటించారు. బల్దియా పరిధిలో 1200 మంది నిరుపేదలకు రూ. 55 కోట్లతో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందులో 800 డబుల్బెడ్రూం ఇం
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం హైదరాబాద్లో
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. ఎలాంటి కంపెనీలను ఇక్కడకు తీసుకురాలేదు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత సర్కారు స్థానికంగా యువతకు కొలువులు కల్పించాల
దేశం గర్వపడేలా అనాథలకు శాశ్వతంగా అండగా ఉండే అత్యున్నత విధానాన్ని రూపొదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలుల�
పంట రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బీఆర్ఎస్, జిల్�
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత, దివంగత డాక్టర్ బీఎస్ రావుకు పలువురు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్లో ఆదివారం బీఎస్రావు సంతాప సభను కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా �
పర్యావరణాన్ని సంరక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న గ్రీన్ బిల్డింగ్స్ భేష్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. వీటి సాకారంలో
విద్యతోపాటు విజ్ఞానాన్నీ బోధించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యాబోధనలో వినూత్న పద్ధతులు అవలంబించాలని, పాఠాలకు ఆహ్లాదాన్ని జోడించాలని చెప్పారు. గురు
KTR Birthday | ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి పెట్టుబడులు సాధించిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని మంత్రి �
యువకుడిగా ఉన్నప్పటి నుంచీ కేటీఆర్ తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నుంచి అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్నారు. ప్రజల పట్ల సేవాతత్పరత, ఏ విషయంపై అయినా అనర్గళంగా ప్రసంగించటం కేసీఆర్ నుంచి నేర్చుకు�