ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్ప�
రాష్ట్రంలో మరో రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువుదీరనున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్క్లో శుక్రవారం జపాన్కు చెందిన నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్, డై�
Minister KTR | సీఎం కేసీఆర్ది మూడు పంటల నినాదం అయితే, కాంగ్రెస్ది మూడు గంటల నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పీసీసీ అధ్యక్షుడు ర�
Appala Ganesh | నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. నిర్మల్ మాజీ
ప్రపంచంలోని విశ్వ నగరాల్లో భౌగోళిక అనుకూలతలు ఉన్న పిడికెడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇలాంటి నగరానికి అంతర్జాతీయ హంగులు అద్దాలంటే చిత్తశుద్ధి కావాలి. అంతకుమించి.. ఇది ‘మా నగరం’ అనే అంకితభావం ఉండాలి. గత పా�
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ఆభరణాల సంస్థ శివ నారాయణ్ జ్యువెలర్స్ను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఎక్స్లెన్స్ ఇన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అవార్డుతో స�
Errabelli Dayaker Rao | హైదరాబాద్ : రేపు జన్మదినం జరుపుకోనున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట
CM KCR | గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రధానంగా ఆదివాసీల మూ డు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట శివారులో చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి స్థానిక కేటీఆర్ నగర్ డబుల్ బెడ్రూం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కుక్కపై దాడిచేసినట్లు �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొమ్మిదేండ్ల పరిపాలన ట్రైలరే అని, అసలు సినిమా ముందున్నదని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామావు అన్నారు. సీఎం కేసీఆర్ వద్ద ఇంకా అనేక ప్రణాళికలు ఉన్నాయని, త�