సకల వనరుల సుభిక్ష తెలంగాణ కల సాకారమయ్యే వేళ లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుపై నీలి నీడలు ముసురుకున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం నేడు తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని నిరాశలోకి నెట్టివేసింది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు, సీఎంలు ఎందుకు రాజీనామా చేయలేదని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
KTR | అకాల వర్షాలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానిస్తూ.. విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని బ�
ఆత్మీయ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలకు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం దుబ్బాక, గజ్వేల్
తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ను ఆమోదించి మెగా టెక్స్టైల్పార్కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్ర జౌళి, ఆర్థికశాఖల మంత్రుల
Foxconn | ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతరు.’ అని బీజేపీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఫాక్స్కాన్ విషయంలో రుజువైంది. తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్కాన్ పె
Foxconn | యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణ కేంద్రంగా వైర్లైస్ ఇయర్ఫోన్లతోపాటు ఇతర మొబైల్ ఫోన్ అనుబంధ వస్తువులను తయారు చేయనున్నది. తొలిదశలో కొంగరకలాన్ వద్ద రూ.1,653(200 మిలియన్ డాలర్లు)కోట్లకన
హనుమకొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ నెల 23న మంత్రి కేటీఆర్ రానున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 3 గంటలకు కుడ�
ప్రముఖ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సేవల సంస్థ బ్లాక్బెర్రీ తమ ఐవోటీ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాన్ని స్థాపించేందుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ హర్షం
ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్క
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్�