వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి, కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలానికి బదలాయిస్తూ ప్రభుత్వం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పునర్వ్యవస్థీకరణ�
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టీసీఎల్.. తెలంగాణలో రూ.225 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెడుతున్నది. రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్థతో కలిసి ఓ జాయింట్ వెంచర్గా దీన్ని తేనున్నారు. ఈ మేరకు ఇరు సంస్�
పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాటైన వార్డు కార్యాలయాల సేవలకు పౌ రులు ఫిదా అవుతున్నారు. వార్డు కార్యాలయాల్లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం లో పదిమంది స�
Minister KTR | దేశాన్ని సర్వనాశనం చేసిన రెండు లేకి పార్టీలకు బీ టీంగా ఉండాల్సిన ఖర్మ తమకేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఏ పార్టీలకు బీ టీం కాదని, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రగతి నమూనాను కాంక్షిస్తున్న ఇత�
సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో అగ్రగామిగా నిలిచేందుకు టీ హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా గుర్తింపు పొందిన ముగ్గురు శాస్త్రవేత్తలతో జూలై 6న తెలంగాణ ఇన్నోవేషన్ సమ్�
KTR | రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజేపీతో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని బీఆర్ఎస్ పార్టీయేనని, త�
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమ తయారీ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరగుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ప్రశంసించారు. ‘దాదాపు నెల రోజుల క్రితమే కొంగరకలాన్లో ఫాక్స
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రధానంగా పెరుగుతున్న జనాభా - విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా బహుముఖ వ్యూహ�
KTR | న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శౄఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు అంశాలకు సంబంధించి విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ �
Telangana | న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్ వల్ల పురపాలక అభివృద్ధిల
KTR | న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హార్దిక్ సింగ్ పూరిని శనివారం మంత్రి
వేములవాడ దవాఖాన అరుదైన వైద్య సేవలకు కేరాఫ్గా నిలుస్తున్నది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చొరవ, ఎమ్మెల్యే రమేశ్బాబు కృషితో సకల సౌకర్యాలతో గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. రాష్ట్రంలోని అతిప
Hyderabad | హైదరాబాద్ : ఎన్నో సంవత్సరాల నుండి వరద ముంపునకు గురవుతున్న ప్రజల కష్టాలు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంతో తొలగిపోతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మినిస్టర్ రోడ్డులోని
‘అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా, ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మనం ఎంత జాగ్రత్తతో దీనిని ముందుకు తీసుకుపోవాలో సీఎంలు, సీఎస్లు, మంత్రులందరికీ తెలియజెప్పేలా అమర జ్యోతికి రూప