పాలమూరు జి ల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవ ర్ నిర్మాణం పూర్తి కావడంతో మే 6న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించా రు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాల
వరంగల్లో 2 వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న దవాఖాన ఫోటోలను బుధవారం ట్విట్టర్�
Minister Sirnivas Goud | దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాల
Sirpur Paper Mills | సిర్పూర్ పేపర్ మిల్ 1938లో బిర్లా (పోదారిస్) యాజమాన్యంలో స్థాపించబడి, 1943లో ఉత్పత్తి ప్రారంభించింది. 1950లో ఎస్పీఎం బిర్లా గ్రూప్ ఆధీనంలోనికి వెళ్లింది. అప్పటి నుంచి పేపర్ ఉత్పత్తి నిరాటంకంగా కొన�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలు అన్నీ ఇన్నీ కావ ని, వాటిపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని సీఎం కేసీఆర్ను కోరతానన�
నగరంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. బుధవారం అంతర్జాతీయ హెరిటేజ్ వాక్ సందర్భంగా దక్కన్ అకా
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీ సీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్సీ,
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం అంటే తనకు ఇష్టమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్
తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని మేరీగోల్డ్ హోటల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రుల�
సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడంలేదంటూ కేంద్రం ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇదంతా కేవలం అదానీకి బైలాడీలా ఇను ప గనుల అక్రమ కేటాయింపుల ను
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్లలోనే ‘నేడు తెలంగాణ చే
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
Niranjan Reddy | రాజన్న సిరిసిల్ల : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు పడ్డాం.. కానీ తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాగునీటి