మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏ స్మైల్ కిం ద అందించిన ట్యాబ్లు గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆకాశ్ బైజూస్ సాఫ్ట్వేర్తో కూడిన రూ.80వేల ఖరీదు చేసే ఈ మినీ కంప్యూటర్లు వారి విద్యాభివృద్ధికి
రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనకు సోమవారం పునాది రాయి పడనున్నది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు సోమవారం ఉదయం రంగారెడ్డి జిల�
తెలంగాణ రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం బ్రిటన్కు బయలుదేరి సాయంత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్ ఎయిర్పోర్టుల
Robotics Framework | ఇప్పటిదాకా ఎన్నో రంగాలకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతున్న తెలంగాణ.. ఇక రోబోటిక్స్కూ కేరాఫ్ అడ్రస్గా మారనున్నది. దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్�
సత్తుపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పురపాలక శాఖ కేటీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబా
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో టీ-ఇంక్యుబేటర్స్, �
టీ హబ్ వేదికగా మంగళవారం జరిగిన రోబోటిక్ ప్రేమ్ వర్క్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. అతిథులకు ఆహ్వానం పలకడం, చేతిలో రోబో ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి
మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో 72 మంది తెలంగాణ విద్యార్థులు, పౌరులు సోమవారం సురక్షితంగా రాష్ర్టానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
అదో కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తుందట. యజమాని ఎవరో కూడా సరిగ్గా తెలియదు. కనీసం అధికారిక వెబ్సైట్ కూడా లేదు. 2021కి ముందు రెండు ఆయిల్ ట్యాంకర్లు కూడా లేని ఆ కంపెనీ.. ప్రస్తుతం రూ.13 వేల కోట్ల విలువైన చమురు న
నేడు వరంగల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనుమకొండలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న�
తెలంగాణ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తూ వారి ఆర్థిక పురోగతికి పాటుపడుతున్నారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. పారిశుధ్య
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన ద్వారా వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సాధించిన విజయాలను వినేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యూటీఎఫ్) అధ్యక్షుడు బ�