పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో 29 ఎకరాల్లో మాడ్రన్ పోలీసు పాలనా భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 8న మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర పోలీసు హ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 5న హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.181.45 కో
రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల సంక్షేమం కోసం కోట్లు వెచ్చించి సాగర తీరంలోని నెక్లెస్ రోడ్డులో నిర్మించిన నీరా కేఫ్ ఆదివారం సందడిగా ప్రారంభమైంది. నీరా కేఫ్ అంతా కలియదిరిగిన గౌడలు సెల్ఫీలు, ఫొటోలు తీసుకొన�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్లో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడుల వరద పారింది. ఈ రంగంలో ఒకేరోజు రికార్డుస్థాయిలో రూ.7,217.95 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూని�
జీవో 58, 59 కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి, పట్టాలను మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసు�
దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేట�
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్ట�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రతినిధుల సభ నూతనోత్సాహాన్ని నింపింది. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ అట్టహాసంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్�
BRS Pleanry | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ సమావేశమైంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రసంగంతో మొదలైంది. అనంతర�
ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుండగా.. సంక్షే మం అర్హుల దరికి చేరుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దీంతో నేడు దేశమంతా తెలం�
అభివృద్ధి, సంక్షేమంతో గడపగడపకూ చేరువైన బీఆర్ఎస్, రాబోయే ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నది. ఈ నెల 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్�
ఉత్తర యుద్ధం అద్భుతమైన కార్యక్రమమని, నర్సంపేటలో దీన్ని చేపట్టడం అభినందనయమని, దాన్ని రాష్ట్రమంతటా కొనసాగిద్దామని, శభాష్ అంటూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినంద�
KTR | కేసీఆర్ అంటే సంక్షేమం అని.. మోదీ అంటే సంక్షోభం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ ప్రతిన�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) శనివారం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు మెడి�