తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ పతాక రెపరెపల్ని తన అస్తిత్వంగా మలుచుకున్నాడొక ఉద్యమకారుడు. తన ఊపిరిని సైకిల్ చక్రాలుగా మార్చుకొని ఉద్యమ ఆకాంక్షను ప్రపంచం ముందు ఉంచిన ధీరుడతడు. ఉద్యమమే ప్రాణంగా కడదాకా ప�
నాలుగు గోడల తరగతి ఒక గది కాదు.. అది విజ్ఞానపు గని అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆధునిక పాఠశాలల సముదాయ ప్రాంగణాన్ని ప్ర�
హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోని మారుమూల ప్రాంతం పీర్జాదిగూడ. ఈ ప్రాంతం మీదుగా వరంగల్కు వెళ్లే రోడ్డు ఒక్కటే తారురోడ్డు. అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని
నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్�
ద్దిపేట మున్సిపల్ ప్రజలకు సేవలు అందించడంలో అత్యాధునిక వసతులను కల్పించి అభివృద్ధిలో రాష్ర్టానికి మోడల్గా నిలిచింది. నేడు పట్టణాభివృద్ధి సిగలో స్లాటర్ హౌస్ వచ్చి చేరనున్నది. ప్రజలకు శుచికరమైన, నాణ్�
తెలంగాణలో అద్భుతమైన పాలన కొనసాగుతున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు.. లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమంలో యావత్తు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సంక్షేమ సంబురాల దినోత్సవం సందర్�
తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో వరంగల్లో పరిశమ్రల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని, నూతనంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్స్ పార్క్తో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపున�
నాడు కరెంట్ కోతలు, పవర్ హాలిడేస్తో సమైక్య పాలకులు పారిశ్రామిక రంగానికి పాతరేస్తే.. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పరిశ్రమల జాతర కొనసాగుతున్నది. టీఎస్ఐపాస్తో పరిశ్రమల ఏర్పాటుకు కేవలం 15 రోజ�
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణం అయ్యిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ
అన్న తెలంగాణ గేయంతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. శుక్రవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా జరిగాయి. పట్నం, ఊరూ వాడా పండుగ వాతావరణం నెలకొన్నది. మువ్వన్నెల జెండా ఎగిరింది. అమరవీరుల కీర్తిని స్మరించార
దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కావలసింది ఫ్రంట్లు.. టెంట్లు కాదని, ఒకరిని ఓడించటం.. మరొకరిని గద్దెమీద కూర్చొబెట్టం బీఆర్ఎస్ సిద్ధాం తం క