ఈ ఏడాది యాసంగి సాగుకు నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి మొత్తం 130 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించింది.
జల వివాదాలకు సంబంధించి పలుమార్లు విన్నవించినా కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పందన లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
krishna river | కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. కృష్ణాజల వివాదాలపై మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలంటూ రాసిన లేఖలపై
నీరు ఎక్కువ ఉన్న చోట వినియోగాన్ని తగ్గించుకొని, ఆ నీటిని తక్కువ ఉన్న చోటుకు పంపింగ్ చేసుకొనే ఆఫ్ సెట్ మాడల్ ఎంతో శ్రేయస్కరమని సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిట్ అన్నారు
ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఆర్డీఎస్ కుడి కాలువ డీపీఆర్ను పరిశీలించొద్దని కేఆర్ఎంబీని తెలంగాణ నీటిపారుదలశాఖ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు
నదీ జలాలను మిగులు ఉన్న (సర్ప్లస్) బేసిన్ నుంచి మళ్లించవచ్చు కానీ.. లోటు బేసిన్ నుంచి మళ్లించకూడదని కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ తరఫు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్పండిత్ నొక్కి చెప్పార�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతున్నది. విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాల అభ్యంతరాలను, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం చేతిలో కీలుబొమ�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదికన రూపొందించారో ఆధార పత్రాలన్నింటినీ అందించాలని తెలంగాణ సర్కారు మరోసారి డిమాండ్ చేసింది.
KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల పర్యవేక్షణ కమిటీ సమావేశం మరోసారి వాయిదాపడింది. శుక్రవారం (సెప్టెంబర్ 2న ) జరగాల్సిన సమావేశం.. ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భేటీ ఆగస్టు చివర�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదిన రూపొందించారో అందుకు సంబంధించిన ఆధార పత్రాలన్నింటినీ వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది.
హైదరాబాద్ : కృష్ణా యాజమాన్య బోర్డు ఎర్రమంజిల్లోని జలసౌధలో గురువారం సమావేశమైంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. వరద జలాల లెక్కింపుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే శ్రీశైలం, నాగార్జు�
హైదరాబాద్ : ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఆర్డీఎస�
ముందుచూపు లేకుండా, రాష్ర్టాల అభ్యంతరాలు, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన రివర్ బోర్డుల గెజిట్కు నేటితో ఏడాది పూర్తయినప్పటికీ సాధించింది శూన్యం. కేంద్ర జల్శక్తి మంత్రిత్