KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ �
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదాలకు అపెక్స్ కౌన్సిల్ ద్వారానే పరిష్కారం సాధ్యమని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) భావిస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు, లేవన
కృష్ణా నదీ జలాలను 66ః34నిష్పత్తిలో నియోగించుకునేందుకు ఏడాది కాలపరిమితితో చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక చెల్లబోదని, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఈ నీటి సంవత్సరం నుం�
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డు 17వ సమావేశం బుధవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో సమావేశం కొనసాగనున్నది. ఇందులో ప్రధానంగా బోర్డు వార్షిక బడ్జెట్తోపాటు పలు సాంకేతిక అంశాలు, రివర్బోర్డుల గెజిట్ అ�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 17వ సమావేశం ఈ నెల 10న జరుగనున్నది. జలసౌధలో జరిగే ఈ భేటీకి 21 అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్టు తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖలు రాసింది. సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలను ప
వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని, ఆ దిశగా ఏపీని నిలువరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర సాగ�
ఇన్సెంటివ్ రూపంలో తీసుకున్న నగదు మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించాలని ఉద్యోగులకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) జారీచేసిన ఉత్తర్వులకు హైకోర్టు బ్రేక్ వేసింది. రివర్ బోర్డులో పని�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కేఆర్ఎంబీ( KRMB ) చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వ�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎట్టకేలకు తెలంగాణ ఫిర్యాదుపై స్పందించింది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును వెంటనే నిలిపేయాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీకి కేఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసి�
రాష్ర్టాల నీటి అవసరాల డిమాండే ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు ప్రామాణికమని, వాటిని సంబంధిత ట్రిబ్యునల్ మాత్రమే ఖరారు చేస్తుందని తెలంగాణ తరపు సాక్షి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యుసీ) రిటైర్డ్ సీఈ చేతన్పం�
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�