ఇన్సెంటివ్ రూపంలో తీసుకున్న నగదు మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించాలని ఉద్యోగులకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) జారీచేసిన ఉత్తర్వులకు హైకోర్టు బ్రేక్ వేసింది. రివర్ బోర్డులో పని�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కేఆర్ఎంబీ( KRMB ) చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వ�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎట్టకేలకు తెలంగాణ ఫిర్యాదుపై స్పందించింది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును వెంటనే నిలిపేయాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీకి కేఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసి�
రాష్ర్టాల నీటి అవసరాల డిమాండే ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు ప్రామాణికమని, వాటిని సంబంధిత ట్రిబ్యునల్ మాత్రమే ఖరారు చేస్తుందని తెలంగాణ తరపు సాక్షి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యుసీ) రిటైర్డ్ సీఈ చేతన్పం�
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�
కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శివనందన్కుమార్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను నదీ పరివాహక ప్రాంతంలో కాకుండా.. దూరంగా ఉన్న విశాఖలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం తుగ్లక్ చర్య అని రాయలసీమ ఉద్యమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్
కృష్ణా నదీ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు ఒప్పుకోలేదని కేఆర్ఎంబీ 16వ బోర్డు సమావేశంలోనే తెలంగాణ స్పష్టం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి చేతన్ పండిట్ మరోసారి కృష్ణా ట్రిబ్యునల్-2