కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒంటెత్తు పోకడలతో విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహర�
భవిష్యత్తు అవసరాల కోసం గత సంవత్సరానికి సంబంధించి కామన్ రిజర్వాయర్లలో 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నామని, వాటిని ఈ ఏడాది వినియోగించుకుంటామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ
వానకాలంలో తెలంగాణ వ్యవసాయ అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 8.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ ఆమోదం తెలిపింది. 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు �
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇటీవల సమావేశాల నిర్ణయం మేరకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) జూలై 14న భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యులకు కేఆర్ఎంబీ సోమవారం లేఖ రాసిం�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పలు ప్రాజెక్టులను చేపడుతూనే పాత ప్రాజెక్టుల సామర్థ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా విస్తరిస్తున్నా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిమ్మకు నీరెత్తినట్టు �
: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ వాటాలపై అభిప్రాయమేంటో తెలపాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను కేంద్ర జలవనరులశాఖ కోరింది. ఈ మేరకు ఇటీవల ప్రత్యేకంగా లేఖ రాసింది. కృష్ణా జలాలను ఏపీ, త�
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాల అధ్యయనం కోసం సెంట్రల్ వా టర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు రా
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ �
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదాలకు అపెక్స్ కౌన్సిల్ ద్వారానే పరిష్కారం సాధ్యమని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) భావిస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు, లేవన
కృష్ణా నదీ జలాలను 66ః34నిష్పత్తిలో నియోగించుకునేందుకు ఏడాది కాలపరిమితితో చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక చెల్లబోదని, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఈ నీటి సంవత్సరం నుం�
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డు 17వ సమావేశం బుధవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో సమావేశం కొనసాగనున్నది. ఇందులో ప్రధానంగా బోర్డు వార్షిక బడ్జెట్తోపాటు పలు సాంకేతిక అంశాలు, రివర్బోర్డుల గెజిట్ అ�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 17వ సమావేశం ఈ నెల 10న జరుగనున్నది. జలసౌధలో జరిగే ఈ భేటీకి 21 అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్టు తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖలు రాసింది. సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలను ప
వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని, ఆ దిశగా ఏపీని నిలువరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర సాగ�