కృష్ణా సాగునీటి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తామని తమ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇవ్వలేదని, ఇస్తామని కూడా చెప్పలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై జరుగుతు
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తె�
Harish Rao | రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు.
అంతా అయిపోతున్నది.. ఇప్పటి వరకు తెలంగాణ అవసరాలకు అండగా ఉన్న జల విద్యుత్తు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు నాగార్జుసాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్హౌజ�
బోర్డు నిర్వహణ కోసం ఈ ఏడాది రూ.23.50 కోట్లు కావాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలుగు రాష్ర్టాలకు ప్రతిపాదించింది. కొంతకాలంగా ఇరు రాష్ర్టాలు నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డు నిర్వహణకు,
Rayalaseema Lift | చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు కృష్ణాజలాలను తరలించనున్నారు. అదేరీతిన 15.07.2020న పెన్నా బేసిన్లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు రూ.1415 కోట్లతో చేపట్టేందుకు
ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా హంద్రినీవా, గాలేరునగరి సుజలస్రవంతి, తెలుగుగంగా ప్రాజెక్టుల విస్తరణను చేపడుతున్నదని, వెంటనే ఆ పనులను అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కే�
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని కృష్ణాబోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి బోర్డు లేఖ రాసింది.
నాగార్జునసాగర్ డ్యామ్పై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథస్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ జలాశయాన్ని శనివారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. మొదట సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం కుడి కాలువను సందర్శించారు. అలాగే డ్యామ్ను సెంట్రల్ వాటర్ కమి�
Krishna Water Dispute | కృష్ణా జలాల వివాదంపై ఈ నెల కేంద్ర జలశక్తి కీలక సమావేశం నిర్వహించనున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడి�