విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విచిత్ర వాదన చేస్తున్నది. ఒక వైపు ప్రాజెక్టులను అప్పగి�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించటంపై బీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గ�
కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవరాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ (BRS) ఎంపీలు నిరవసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను పార్టీ ఎంపీలు కలిశారు. యాజమాన్య బోర�
ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు.
Telangana | ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకముందే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి తెలంగాణ సర్కారు ధారాదత్తం చేసింది. అప్పగించేది లేదంటూనే అప్పగించి తెలంగాణ జల హక్కులను చేజేతులా కాలరాసింది.నాగార్జునసాగర్ డ్�
నాగార్జునసాగర్ నుంచి ఏపీకి అదనంగా మరో 2 టీఎంసీలను విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. అందుకు తెలంగాణ సైతం అంగీకరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల �
‘నమస్తే తెలంగాణ’ చెప్పిందే నిజమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను తెలంగాణ సర్కారు కేంద్రానికి అప్పగిస్తున్నదని, ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ర్టాలు అంగీకరించాయని జ�
KRMB | కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జల్శక్తిశాఖ సమావేశం నిర్వ
KRMB | శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కేబీఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ప్రాజెక్టులపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా బోర�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు తొలుత అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వెనకడుగు వేసింది. ఇంటా, బయటా తీవ్ర
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రె�
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లడం రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.