కృష్ణానదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, సంబంధిత ఇతర వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంతో తెలంగాణలో మరోసారి ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆం�
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించటాన్ని నిరసిస్తూ తలపెట్టిన బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ నెల 13న నిర్వహించనున్న సభ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. నల్లగొం�
కందుకూరు, ఫిబ్రవరి 7: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా రాష్ర్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయినా,
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మంత్రులు త�
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చిన సందర్భంగా
KCR | సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై అవగాహన లేదు. వాటిని కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెల్వదు. ప్రాజెక్టులపై కేంద్రానికి పెత్తనం ఇస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మేం ఏనాడూ ప్రాజ�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లు సస్యశ్యామల తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో భగీరథ ప్రయత్నం జరిగింది. తెలంగాణలోని సాగునీటి రంగంతో పాటు సకల రంగాలపై పట్టున్న కేసీఆర్.. జల జగడాలను తనదైన పద్ధతిలో పరిష్�
తెలంగాణ నీటి హకులు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వ ఉదాసీనత మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం ప
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకట�
KCR | భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్ఎస్ అధినేత నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట
ప్రాజెక్టుల అప్పగింతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఒకే విషయాన్ని పదేపదే చెప్తున్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం సీఎం