Chalo Nallagonda | కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నేడు నిర్వహించే చలో నల్లగొండ(Chalo Nallgonda) బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నార�
తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు న�
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.
Telangana Assembly | సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివ
Harish Rao | అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషమని.. తాము స్వాగతిస్తున్న�
Jagadish Reddy | కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. జల హక్కుల కోసం రేపు కేసీఆర్ హాజరయ్యే ఛలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీశ్ రెడ్డి పరిశీల
కృష్ణా ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించేంది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వమని తెలిపారు.
కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచి�
నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది.
NRI | కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండించాలి.
Chalo Nalgonda | కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న చలో నల్గొండ ను విజయవంతం చేయాలని కోదాడ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
Jagadsih Reddy | కృష్ణా జలాల సాధన కోసం దక్షిణ తెలంగాణ దద్దరిల్లేలా నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నె 13న బీఆర్ఎస్ పార్టీ నిర్వహి�
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13న నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్పల్లి-అద్దం�