2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్వహణకు తన వాటాగా రూ.20.13కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది.
‘కృష్ణానదీ జలాల్లో రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చకముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఈ కుట్రలను తి
నాగార్జునసాగర్ డ్యామ్పైనే కాదు మొత్తం కృష్ణా జలాలపైనే కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా? అనే అనుమానం కలుగుతున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే! ఏపీ రాత్రికి రాత్రి కృష్ణా జలాలను ఎలాంటి అనుమతు�
KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జలసౌధలో కొనసాగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోని నీటి వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ గురువారం తలపెట్టిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ సర్కారు కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు ఏపీ బుధవా�
కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు డాక్టర్ ఆర్ఎస్ సాంఖున ఆధ్వర్యంలో ఈఈ శివశంకరయ్య, రఘునాథ్రావుతో కూడిన బృందం రెండో రోజైన శనివారం నాగార్జున సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్న�
‘రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవు’ ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల చెప్పిన మాట. మరోవైపు శ్రీశైల�
నాగార్జునసాగర్ కుడి, ఎడమగట్టు, ప్రధాన విద్యుత్తు కేంద్రాలకు సంబంధించి మరమ్మతులు, నిర్వహణ పనులను వారంలో ఒకరోజు మాత్రమే చేసుకోవాలని, మొత్తంగా 3 నెలల్లో సంబంధిత పనులను పూర్తిచేసుకోవాలని కృష్ణా రివర్ మేన�
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి 4.73 టీఎంసీల నీటిని వాడుకున్నట్టు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది.