శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదిన రూపొందించారో అందుకు సంబంధించిన ఆధార పత్రాలన్నింటినీ వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది.
హైదరాబాద్ : కృష్ణా యాజమాన్య బోర్డు ఎర్రమంజిల్లోని జలసౌధలో గురువారం సమావేశమైంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. వరద జలాల లెక్కింపుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే శ్రీశైలం, నాగార్జు�
హైదరాబాద్ : ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఆర్డీఎస�
ముందుచూపు లేకుండా, రాష్ర్టాల అభ్యంతరాలు, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన రివర్ బోర్డుల గెజిట్కు నేటితో ఏడాది పూర్తయినప్పటికీ సాధించింది శూన్యం. కేంద్ర జల్శక్తి మంత్రిత్
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ గవర్నమెంట్పై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్స�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజ
పోతిరెడ్డిపాడుకు ఎలా అనుమతి ఇచ్చారు? సీడబ్ల్యూసీ పరిశీలించిన అంశాలేమిటి? ఆ ఇన్స్పెక్షన్ వివరాలను అందజేయాలి కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాజధాని చెన్�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ 50ః50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిపాటు తాత్కాలికంగా చేసుకొన్న 66ః34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంక�
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు రూ.24 లక్షల వ్యయమవుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ప�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అన�
కొత్తవేమీ లేవంటున్న తెలంగాణ ఇంజినీర్లు రాష్ట్ర అభ్యంతరాల ఊసే లేదని మండిపాటు కేఆర్ఎంబీ ఏకపక్ష ధోరణిపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై అధ్యయనానికి
కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. కేఆర్ఎంబీ సభ్యుడు బీ రవికుమార్ పిైళ్లె ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు