సమగ్ర అధ్యయనం తర్వాత నిర్ణయం కొత్త ప్రతిపాదన చేసిన కేఆర్ఎంబీ 3 రాష్ర్టాలతో చర్చిస్తామని వెల్లడి హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై సమగ్ర అధ్యయనం జరపాలని కృష్�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగనున్నది. వర్చువల్ విధానంలో ఉదయం కమిటీ సభ్యులు భేటీకానున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరుగనున్నది. నీటి కొరతన�
హైదరాబాద్ : రాజోళిబండ డైవర్షన్ స్కీం చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్ టీం ఆర్డీఎస్ ఆనికట్, సుంకేసుల బరాజ్, తుమ్మిళ్ల ల�
తెలంగాణ, ఏపీకి ముసాయిదా అందజేసిన కేఆర్ఎంబీ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రొటోకాల్ ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధం �
కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్కమిటీ బృందం ఈ నెల 16న పులిచింతల ప్రాజెక్టును సందర్శించనున్నది. గెజిట్ అమలులో భాగంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ రివర్బోర్డు పరిధిలోకి వెళ్లనున్�
ఆర్డీఎస్పై టెలిమెట్రీల ఏర్పాటు! ఏమేర నీరు వస్తున్నదో తెలుసుకొనే వీలు హైదరాబాద్, జనవరి28 (నమస్తే తెలంగాణ)/అయిజ: గెజిట్ అమలులో భాగంగా ఇప్పటికే పలు ప్రాజెక్టులను సందర్శించిన కేఆర్ఎంబీ సబ్కమిటీ బృందం తా�
Jalashakthi Ministry | కృష్ణా, గోదావరీ నదీ బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ (Jalashakthi Ministry) కార్యదర్శి సమీక్ష నిర్వహించున్నారు. ఉభయ బోర్డుల చైర్మన్లతో నేడు వర్చువల్ విధానంలో సమావేశం
తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖ హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి తాగు, సాగునీటి అవసరాలపై ఇండెంట్ను ఈ నెల 24లోగా అందజేయాలని తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర�
జీఆర్ఎంబీ చైర్మన్ అయ్యర్కు రజత్కుమార్ విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్లో నిర్మించనున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన డీపీఆర్ల పరిశీ
సమావేశంపై కమిటీ సభ్యులకు కేఆర్ఎంబీ లేఖ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చెన్నై నగరానికి తాగునీరు సరఫరా చేసే అంశంపై 23న నిర్వహించనున్న సమావేశం ఎజెండాను కేఆర్ఎంబీ ఖరారు చేసింది. ఈ మేరకు కృష్ణా బేస�
Kalwakurthy Lift Irrigation | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొత్తగా ఆయకట్టును పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన�
KRMB wrote letter to five states | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు శుక్రవారం లేఖ రాసింది. చెన్నై తాగునీటి సరఫరాపై