గోదావరి బోర్డు | హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసఘం సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని జలసౌధాలో బీపీ పాండే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీ
ముగిసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం | కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్ల ఆధ్వర్యంలో సమావేశం జరగ్గా.. ఏపీ, తెలంగాణ అ
KRMB | కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ | కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సుమారు ఐదు గంటలకుపైగా సమావేశం కొనసాగింది. ఏపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ శ్రీశైలం జలాశయంలో జల విద్య�
రజత్ కుమార్ | తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్ల కోసం జరిగింది అని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల న�
రవికుమార్ పిళ్లై | కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యునిగా రవి కుమార్ పిళ్లై నిమయితులయ్యారు. మాజీ సభ్యుడు హరికేశ్ మీనా స్థానంలో పిళ్లై నియమితులయ్యారు. హరికేశ్ మీనా ఇటీవల పదవీ విరమణ చేసిన విష�
KRMB | రేపు కేఆర్ఎంబీ కీలక సమావేశం | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశం కానున్నది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హా�
కృష్ణాబోర్డు చైర్మన్కు ఈఎన్సీ మురళీధర్ లేఖ | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రమేనని స్పష్టం చ�
Srisailam Project | శ్రీశైలం డ్యామ్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే | శ్రీశైలం డ్యామ్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే కొనసాగుతోంది. ముంబైకి చెందిన 12 మంది నిపుణులు నాలుగు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు. బోటుపై నుంచి పరికర�
కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం ఫొటోలు చూస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టు అర్థమవుతున్నది జైలుకు పంపమంటారా? ఏపీ అధికారులకు ముందస్త
National Green tribunal | ఏపీ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీ అధికారులను జైలుకు పంపొచ్చా అంటూ వ్యాఖ్యానించింది.
పంప్హౌస్, 10 లిఫ్ట్ పైప్లైన్లు పూర్తి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ తవ్వకం డెలివరీ సిస్టర్న్లు, కాలువలు తవ్వేసింది మిగిలింది కాంక్రీట్ పనులు మాత్రమే అందుకోసమూ ఏర్పాట్లు పూర్తి గ్రీన్ ట్రిబ్యునల్�