హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్�
అది ఏకపక్ష నిర్ణయం.. హాస్యాస్పదం ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ సూర్యాపేట టౌన్, జూలై 16: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగ�
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు అధికారాలు, పరిధి ఖరారు వివరణ ఇచ్చిన కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీకి ముందు ఎంతో చర్చించాం ఉభయుల వాదనలు పరిగణనలోకి తీసుకున్నాం జల్శక్తి మంత్రిత్వశాఖ సంయుక్�
కృష్ణా నది యాజమాన్య బోర్డు | ఈ నెల 9న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల �
హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుదుత్పత్తి ఆపాలన్న బోర్డు లేఖకు స్పందనగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చై�
హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో కీలక సమీక్ష న�
సీమ ఎత్తిపోతల కొనసాగింపుపై ఏపీ సీఎస్కు ఎన్జీటీ హెచ్చరిక అనుమతి లేనిదే ‘రాయలసీమ’ చేపట్టొద్దని చెప్పాం పనులు కొనసాగినట్టు తేలితే ఊచలు లెక్కపెట్టాల్సిందే ఆంధ్రప్రదేశ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి