ముందుగా నీటి లభ్యతను నిర్ధారించండి నదుల అనుసంధానంపైతెలంగాణ స్పష్టీకరణ హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): నదుల అనుసంధానం ప్రాజెక్టుల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర ప్రతి�
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి చేర్చవద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం కోరింది. సంఘం ప�
Srisailam Project | శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు కలిశారు.
ఆధునికీకరణ పనులను పూర్తిచేయాలి కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు లేఖ హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్ట హెడ్వర్క్స్ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ
Telangana | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. రాజోలిబండ హెడ్ వర్క్స్ను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ�
rajatkumar wrote letter to krmb chairman | గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్
విద్యుత్తు ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి ఇవ్వాలని డిమాండ్ తన ప్రాజెక్టుల్లో కొన్నింటినేఇస్తామంటూ జీవో తెలంగాణ ఇచ్చాకనే స్వాధీనం చేస్తామంటూ మెలిక హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ఉ
తెలంగాణ వ్యవసాయరంగానికి విద్యుత్తు కీలకం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకుంటే తీరని నష్టం కేఆర్ఎంబీ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ అధికారులు హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసి�
KRMB Borad meeting | కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలు కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ను ఆపాలని కేఆర్ఎంబీని కోరామని తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్
Krishna River | సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ,
Krishna River | సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం కానుంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెంద
Telangana ENC wrote a letter to KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోసారి లేఖ రాశారు. తాగునీటి వినియోగం, లెక్కింపును
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ వాదన తెలంగాణ నీళ్లలో వాటా కోరడం అన్యాయం సాగర్ ఎగువన నీళ్లు వాడుకొనే హక్కు మాకుంది కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగా�
KRMB | ఏపీ వాదనలు పట్టించుకోవద్దు.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై.. ఆయన లేఖలో వివరణ ఇచ్చారు.