రైతాంగానికి అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖర
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రా్రష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణాబేసిన్లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. ఆపై ఏకంగా 844 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయ�
పుట్టంగండి పైప్లైన్ ప్రతిపాదన సుంకిశాలకు ప్రత్యామ్నాయమా? రూ.2200 కోట్లకు పైగా ఖర్చు చేసిన సుంకిశాల అందుబాటులోకి వస్తే ఈ కొత్త పైప్లైన్ వ్యవస్థ అవసరమేముంటుంది? పైప్లైన్ వ్యవస్థతోనే కృష్ణాజలాలను సేక
శ్రీశైలం డ్యామ్ నుంచి ఎప్పుడంటే అప్పుడు జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడం కుదరదని, దిగువన నాగార్జునసాగర్లో తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇన్సిడెంటల్గా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ
జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్కు రెండ్రోజులుగా కృష్ణా జలాలు చేరుతున్నా యి. ఫలితంగా ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది.
ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తామని, రైతుల సాగు భూములకు నీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మరోమారు స్పష్టమైందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగర్ జలాలు రావడమేంటని అనుకుంటున్నారా? నిజమే.. పాలేరు చుట్టూ రెండు జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కాలువపై పోలీస�
వందల నదులకు భారత్ పుట్టినిల్లు. అందుకే మన దేశాన్ని నదుల దేశంగా కూడా పిలుస్తారు. సింధు నుంచి కావేరి వరకు.. మొత్తం 400కు పైగా చిన్న, మధ్య తరహా, భారీ నదులు మన దేశంలో ఉన్నాయి. కానీ, గుక్కెడు నీటి కోసం తండ్లాట తప్పడ�
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. నీటి వాటాను తేల్చకుండా తెలంగాణ ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు కేంద్రంలోని �
కృష్ణా జలాలు తెలంగాణ హక్కు అని మంగళవా రం బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున చలో నల్లగొండ కేసీఆర్ సభకు తరలివెళ్లారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం కృష్ణానది జలాలను కేఆర్ఎంబీకి అప్పగిం�
కృష్ణా జలాల అంశంపైనే కాదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఆది నుంచీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ జలహక్కులకు గండికొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసార�
కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతార�
కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ర్టానికి ఉన్న హక్కులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్న భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని జడ్పీ చైర్మ