సీఎం కేసీఆర్ పట్టుదల, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి సహకారం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చొరవతో కృష్ణా జలాలను ఎత్తిపోసి అడ్డాకుల బీడు భూముల్లో పారించడంతో ఆ గ్రామ ప్రజల 70 ఏండ్ల జల కల నెరవేరి�
విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా తెలంగాణ-ఏపీ రాష్ర్టాల మధ్యన మోదీ ప్రభుత్వం పంచాయతీ పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.