మన నీళ్లు, మన హకుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడడానికి ప్రజలంతా కదలి రావాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, దాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో నల్లగొండ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరల
కృష్ణా జలాల సాధన కోసం ఈనెల 13న నల్గొండలో జరుగనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి
కేఆర్ఎంబీ ద్వారా తెలంగాణకు భవిష్యత్తులో జరగబోయే అతి భయంకరమైన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కాపాడుకోవడానికి వెంటనే ప్రజాప్రతినిధులు ఐక్యంగా ప్రయత్నాలు ప్రారంభించాలని సీనియర్ జర్నలిస్టులు పాశం యాద
కేంద్రం పరిధి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు తరలిరావాలని, కృష్ణానది జలాలపై ప్రశ్నించే గొంతుక అవుద�
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మిర్యాలగూడ నియ�
నాగార్జునసాగర్ నుంచి ఏపీకి అదనంగా మరో 2 టీఎంసీలను విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. అందుకు తెలంగాణ సైతం అంగీకరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల �
గ్రేటర్ ప్రజల దాహార్తి తీర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి నిల్వలపై జలమండలి ఆప్రమత్తమైంది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద లేకపోవడంతో గతంలో కంటే శ్రీశైలం, సాగర్లో కలిపి 12.86 టీఎంసీల నీటి
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందాన్ని దీర్ఘకాలంపాటు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఏపీ పదే పదే ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నదని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వాదనలను పరిగణనలోకి త
కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ప్రజల కల సాకారమైంది. ప్రాజెక్టుల నిర్మాణాలతో తాగు, సాగు నీటికీ కొదువలేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాబోయే తరాలకు బంగారు భవితక
కృష్ణా జలాల విడుదలకు సంబంధించిన గణాంకాలను ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీలు సరిగా పనిచేయకపోవడంతో ప్రత్యేకంగా జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన నదీ యాజమాన్య బోర్డు (క