కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ను నిలువరించడంలోనే కాదు, నీటి వాటాలను తేల్చడంలో కూడా నదీ యాజమాన్య బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పరిరక్షణ కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడారు.
నదీజలాల వినియోగంలో తొలుత బేసిన్ అవసరాలకే ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాత మిగులు జలాలు ఉంటేనే బేసిన్ అవతలి ప్రాంతాలకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు స్పష్టం చేసింది.
కృష్ణా నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ �
‘పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా?’ అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించార�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు శుక్రవారం నిర్వహించాల్సిన అత్యవసర సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది. అనివార్య కారణాలతో హాజరుకాలేకపోతున్నామని, సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని బోర్డుకు ఏపీ స�
ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎడాపెడా ఎగువన, దిగువన కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా మళ్లించింది. ఇప్పటికీ యథేచ్ఛగా పెన్నా బేసిన్కు తరలిస్తున్నది. తాత్కాలిక కోటాకు మించి ఇప్పటికే జలాలను వినియోగించుకున్నది. కానీ ఆ �
తెలంగాణ ఆత్మలేని రేవంత్రెడ్డి కట్టప్పలా మారి మరో కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తన సీటు కాపాడుకోవడం కోసం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నా�
కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణాలోకి వెళ్లే పడవాటి జలాలను లెక్కించాలని తెలంగాణ గురువారం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల �
ఇటీవలి కాలంలో కృష్ణా జలాల పంపిణీపై ‘2015, జూన్లో జరిగిన ఒప్పందం చేసుకోవడం ద్వారా కృష్ణా జలాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వతంగా నష్టం కలుగజేసింది. తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి 512 టీఎంసీల �
ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి 66:34 నిష్పత్తిలోనే నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తేల్చిచెప్పింది. 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ రాష్ట్రం చేస
రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, రాష్ర్టాల సరిహద్దుల్లో వచ్చిన మార్పుల కారణంగా తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లిందని, బేసిన్లోనే ఉన్నా కృష్ణా జలాలు దక్కకుండా �
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్రం బాధ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక మదింపు చేయకుండా జాతీయ హోదా ఇవ్వలేమని వెల్లడించింది.